News

News

శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామి దేవాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రెండవరోజు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం స్వామిఅమ్మవార్లకు మయూర వాహనసేవ...
News

గాయత్రీదేవి అలంకరణలో బెజవాడ కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి...
News

చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు ఐదు తలల చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. చిన్న శేష వాహనంపై స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు....
News

16వ శతాబ్దంనాటి దశముఖి దుర్గ ఆదరణ కొరవడి ఆరుబయట ఇలా

మహారాష్ట్రలోని చంద్రపుర్‌లో.. దశావతారంలో ఉన్న దుర్గామాత ఏకశిలా విగ్రహం మట్టిలో కూరుకుపోయి ఆదరణ లేకుండా పడుంది. 18 అడుగుల వెడల్పు, 23 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ విగ్రహం స్థానిక భివాపుర్‌ వార్డులో ఉన్న రాజీవ్‌గాంధీ ఇంజినీరింగ్‌ కళాశాల వెనుక...
News

మన టెక్నాలజీని అమెరికా అడిగింది: ఇస్రో చీఫ్‌

చంద్రయాన్‌-3 (Chandrayaan- 3) విజయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతకుముందే ‘చంద్రయాన్-3’ అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు.. సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్లు ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. కాలం మారిందని.....
News

ఒలింపిక్స్‌ ఆతిథ్యంలో తగ్గేదే లేదు: మోదీ

2036 ఒలింపిక్స్‌కు భారత్‌ ఆతిథ్యమిచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శనివారం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) 141వ సదస్సును జియో ప్రపంచ కన్వెన్షన్‌ కేంద్రంలో మోదీ ప్రారంభించారు....
News

40 ఏళ్ల తర్వాత భారత్‌, శ్రీలంక మధ్య ఫెర్రీ ప్రారంభం

తమిళనాడులోని నాగపట్టినం హార్బర్‌ నుంచి శ్రీలంకలోని కాంగేసన్‌తురై హార్బర్‌ మధ్య ప్రయాణికుల ఫెర్రీ శనివారం ప్రారంభమైంది. శ్రీలంకలో యుద్ధ సమయంలో ఈ సర్వీసు రద్దవగా 40 ఏళ్ల తర్వాత పునరుద్ధరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ సర్వీసు ప్రారంభోత్సవంలో పాల్గొని...
News

అయోధ్య గర్భగుడిలో.. కమలంపై ‘బాల’రాముడు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. గర్భగుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు రాముడి విగ్రహం పూర్తిగా సిద్ధమవుతుందని ప్రముఖ శిల్పి విపిన్‌ భదౌరియా తెలిపారు. మొత్తం మూడు రాముడి విగ్రహాలను...
1 1,837 1,838 1,839 1,840 1,841 3,045
Page 1839 of 3045