News

News

UPI సేవల్లో ఎస్‌బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చు : ఎస్‌బీఐ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం అత్యవసర ప్రకటన చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో ఎస్‌బీఐ కస్టమర్లకు సమస్యలు ఎదురుకావచ్చని తెలియజేసింది. కారణం ఇదే.....
News

21 న గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌ టీవీ-డీ1 టెస్ట్ ఫ్ల‌యిట్‌ ను చేయనున్న ఇస్రో

గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌లో భాగంగా టీవీ-డీ1 టెస్ట్ ఫ్ల‌యిట్‌ను ఈనెల 21వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. ఆ రోజున ఉద‌యం 7 గంట‌ల నుంచి 9 గంట‌ల మ‌ధ్య స‌మ‌యంలో ప‌రీక్ష చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇస్రో త‌న ట్వీట్‌లో తెలిపింది. టెస్ట్ మాడ్యూల్‌కు...
News

మైసూరులో దసరా వేడుకలు ప్రారంభం

రాచనగరి మైసూరులో ఆదివారం దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చాముండి బెట్టపై అమ్మవారి ఉత్సవమూర్తికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ప్రత్యేక అతిథి, ప్రముఖ సంగీత దర్శకుడు హంసలేఖ పూజలు చేశారు. నంది ధ్వజానికి పూజ చేసి...
News

ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఉపయోగిస్తున్న ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ ల విచారణ విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎలక్టోరల్ బాండ్లపై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ మేరకు...
News

VIDEO: సంస్కృతం ద్వారా సంస్కృతిని పెంపొందించుకుందాం

భారతదేశం యావత్ ప్రపంచానికి గురువుగా ఎదగడానికి కారణం సంస్కృతం భాష. అర్ష సంస్కృతి, వేదాలు, ఇతిహాలు ధర్మసూత్రాలతో పాటు మనకు అనంతమైన వాఙ్మయాన్ని మనకు అందించింది ఈ భాష. అంత ఉన్నతమైన ఈ భాషను మనం విస్మరించడం వల్లనే మనదేశం దురవస్థల...
News

ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి ‘సియాచిన్’ గ్లేసియర్‌పై తొలిసారిగా మొబైల్ టవర్

ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమి ‘సియాచిన్’ గ్లేసియర్‌పై తొలిసారిగా మొబైల్ టవర్, బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్ (బీటీఎస్)లను భారత్ ఏర్పాటు చేసింది. బీఎస్ఎన్ఎల్ సహకారంతో భారత సైన్యం అక్టోబర్ 6న ఈ ఏర్పాట్లు చేయించింది. దీంతో ఇకపై సియాచిన్ ప్రాంతంలో డ్యూటీ చేసే...
News

ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి స్వదేశానికి మరో 471 మంది..

ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్‌జెట్‌ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో...
News

విద్యార్థుల కోసం ‘వన్ నేషన్, వన్ ఐడి’ని రూపొందించాలనే యోచిస్తున్న కేంద్రం

పాఠశాల విద్యార్థులు త్వరలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటారు, వారి తల్లిదండ్రులు సమ్మతి ఇస్తే ఈ ప్రాసెస్ ను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తుంది.. జాతీయ విద్యా విధానం (NEP) 2020లో భాగంగా, ప్రీ-ప్రైమరీ...
1 1,836 1,837 1,838 1,839 1,840 3,045
Page 1838 of 3045