News

News

చిన్నశేష వాహనంపై వెన్నముద్దకృష్ణుని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటిరోజైన శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు వెన్నముద్దకృష్ణుని అలంకారంలో చిన్న‌శేష‌వాహ‌నంపై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు. గజరాజులు రాజసంగా ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాహలం, భక్తుల కర్పూరహారతుల నడుమ వాహనసేవ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో...
News

శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం : హైకోర్టులో విచారణ నిలుపుదలకు సుప్రీం నిరాకరణ

అలహాబాద్‌ హైకోర్టులో కొనసాగుతున్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం విచారణను నిలుపుదల చేసేలా (స్టే) ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. షాహీ మసీద్‌ ఈద్గా నిర్వహణ కమిటీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు...
News

50 ఏళ్లుగా ఆ గ్రామం దీపావళికి దూరం.. ఎందుకో తెలుసా..?

దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి యావత్​ దేశం ఎంతో ఆతృతగా చూస్తున్నారు. కానీ పంజాబ్ బఠిండా జిల్లాలోని మూడు గ్రామాలు మాత్రం పండగకు దూరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఆర్మీ కంటోన్మెంట్​, మందుగుండు సామాగ్రి డిపో ఉండటంతో దాదాపు 50 ఏళ్లకు...
ArticlesNews

హిందూ సంస్కృతిలో యజ్ఞం లేదా హోమం చేయడంలో శాస్త్రీయ ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

హిందూ సంస్కృతిలో యజ్ఞం లేదా హోమం చేయడం అనేది. ప్రాచీన కాలం నుండి వస్తున్న సంప్రదాయం. పవిత్రమైన అగ్ని ముందు మంత్రాలతో చేసే సర్వసాధారణమైన ఈ పురాతన ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. యజ్ఞం అనేది నీటి ఘనీభవనం యొక్క సహజ...
News

ధ్వజారోహణంతో ప్రారంభమైన పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకం అనంతరం నాలుగుమాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రం ఉన్న ధ్వజ పటాన్ని ఆరోహణం...
ArticlesNews

ధన్వంతరి ఎవరు? తనను ధన త్రయోదశి రోజునే ఎందుకు పూజిస్తారో తెలుసా!

( ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి - ధన్వంతరి జయంతి ) వైద్యుడి హస్తవాసి బాగుంటే అతను ధన్వంతరి అంతటివాడంటాం. అలాంటి ధన్వంతరిని కృతజ్ఞాపూర్వకంగా తల్చుకునేందుకు మన పెద్దలు ఒక పండుగను కూడా నియమించారు. అదే ధన్వంతరి జయంతి. సకల ఆయురారోగ్యాలు ప్రసాదించే...
News

పూరీ క్షేత్రంలో తొక్కిసలాట.. 10 మందికి గాయాలు

ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పూరీ శ్రీమందిర్‌ లో ‘మంగళ ఆలతి’ సందర్భంగా ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో గత...
News

ఆవుపేడతో 1.51 లక్షల ప్రమిదలు, అయోధ్యలో మహాదీపోత్సవం కోసం తయారీ

అయోధ్యలో జరుగుతున్న మహా దీపోత్సవ్ కార్యక్రమంలో రామ్ కీ పౌరిలో మొత్తం 21 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ 21 లక్షల దీపాలలో 1,51,000 దీపాలను ఆవు పేడతో తయారు చేసినవి కావడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని పశుసంవర్ధక శాఖ మంత్రి ధరంపాల్...
1 1,802 1,803 1,804 1,805 1,806 3,049
Page 1804 of 3049