News

News

ఢిల్లీ అక్షరధామ్ ఆలయంలో దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలకు దేశమంతా సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలు వేడుకకు ముస్తాబు అవుతున్నాయి.స్వామినారాయణ్‌ అక్షర్‌ధామ్‌ ఆలయంలో దీపావళి వేడుకలు ప్రారంభమ్యాయి.దేశరాజధాని ఢిల్లీలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణాన్ని విద్యుదీపాలతో పాటు, రంగురంగుల రంగోళీలతో అలంకరించారు. ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయాల్లో...
News

భారత్‌ ఆత్మనిర్భర్‌ తో చైనాకు చెక్, టపాసులపై నిషేధంతో లక్ష కోట్ల నష్టం

బోర్డర్‌లో గిల్లి కజ్జాలకు దిగుతోన్న చైనాకు భారత్‌ షాక్‌ల మీద షాక్‌లనిస్తోంది. ఆత్మనిర్బర్‌ భారత్‌లో భాగంగా ఇప్పటికే చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. తాజాగా చైనాకు మరో బిగ్‌ షాక్‌ ఇస్తూ మేడిన్‌ చైనా టపాసులపై నిషేధం విధించింది.దీంతో...
News

ద్వారకాతిరుమలలో ధర్మ ప్రచార మాసోత్సవాలు ప్రారంభం

ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ధర్మ ప్రచార మాసోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారి ప్రచార రథానికి కొబ్బరికాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు....
News

సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన!

దేశరాజధాని ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘మిట్టీ కేఫ్’ పేరిట దివ్యాంగుల ఒక స్టోర్‌ ఏర్పాటు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డివై చంద్రచూడ్ ఇతర న్యాయమూర్తులతో కలిసి దీనిని ప్రారంభించారు. నూతనంగా నిర్మితమైన ఈ కేఫ్ దివ్యాంగుల పర్యవేక్షణలో నడవనుంది. ఈ...
News

ఆధ్యాత్మిక మాసం.. కార్తీకమాసం విశిష్టత ఏమిటి ?

హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికత కు పెద్ద పీట వేశారు. హిందూ క్యాలెండర్ లో ప్రతి మాసానికీ ఒక విశిష్టత ఉంటుంది. కొన్ని మాసాలకు మరింత ప్రత్యేకత ఉంటుంది. పండుగలు పేరుతో దైవారాధనకు కేటాయించే ప్రత్యేక సమయాలు ఒక ఎత్తైయితే, ఈ ప్రత్యేక...
News

అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు… సెలవు ప్రకటించిన జోబైడెన్ సర్కారు

అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్‌లో దీపావళి...
News

హిందూ మతంలోకి వచ్చిన ముస్లిం కుటుంబం

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సమక్షంలో అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన “ఒక ముస్లిం కుటుంబం తమ సొంత మతంలోకి తిరిగి వచ్చింది. స్థానిక అయోధ్య నగరి మైదానంలో ధీరేంద్ర కృష్ణ నేతృత్వంలో...
News

నేడు అయోధ్యలో 51 ఘాట్లలో 24 లక్షల దీప కాంతులు!

అయోధ్యలో దీపావళిని మరింత దేదీప్యమానం చేసేందుకు ఈసారి కూడా రామనగరిని అందంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్యలోని 51 ఘాట్‌లలో నవంబరు 11న(నేడు) 24 లక్షల దీపాలు వెలిగించి, సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ‍ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 6 సంవత్సరాలుగా అయోధ్యలో...
1 1,801 1,802 1,803 1,804 1,805 3,049
Page 1803 of 3049