News

News

నూతన వధూవరుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు ; రోజుకు 20 కళ్యాణోత్సవ టికెట్లు కేటాయింపు

నూతన వధూవరుల కోసం టీటీడీ రోజుకు 20 టికెట్లను కేటాయించింది. టికెట్‌ ధరను రూ.1000 గా నిర్ణయించింది. ఇందులో కళ్యాణోత్సవం, ప్రత్యేక దర్శనం కలిపే ఉంటాయి. ఈ టికెట్‌ పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. పెళ్లైన కొత్త జంట ముందుగా సీఆర్‌వో...
News

ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి నకిలీ దాతల పేరుతో పాసులు! షాక్‌కు గురైన అధికారులు

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.లక్ష పైబడి విరాళం ఇచ్చే దాతలకు దేవస్థానం జారీ చేసే డోనర్ కార్డులు క్లోనింగ్ జరుగుతున్న వ్యవహారం తాజాగా బయట పడింది. డోనర్...
News

ఇంటింటికి అయోధ్య రాముని పవిత్ర అక్షింతలు : శైవపీఠం శివస్వామి, మాత శివ చైత్యానంద

జనవరి 22వ తేదీన అయోధ్య శ్రీరామ ఆలయ ప్రాణప్రతిష్టలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని శైవ పీఠం శివస్వామి, మాత శివ చైత్యానంద పిలుపునిచ్చారు. ముత్యాలంపాడు కోదండ రామాలయంలో గురువారం అయోధ్య శ్రీరాముని పవిత్ర అక్షింతలు స్పర్శ కార్యక్రమం జరిగింది. శివస్వామి, మాత...
News

నిజ్జర్ హత్యపై దర్యాప్తునకు భారత్ వ్యతిరేకం కాదు : కేంద్ర మంత్రి జై శంకర్

కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హర్‌దీప్‌సింగ్‌నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి...
News

అయోధ్య ప్రాణప్రతిష్ఠ మహోత్సవ రోజున భక్తుల సమన్వయానికి రిహార్సల్​గా దీపోత్సవం

అయోధ్య రాముడి దర్శనానికి భారీగా తరలివచ్చే భక్తులను సమన్వయం చేయడానికి ట్రయల్స్​లో భాగంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమం విజయవంతమైందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. నవంబర్​ 11న నిర్వహించిన దీపోత్సవానికి 2 లక్షల మంది భక్తులు హాజరైనట్లు తెలిపింది....
News

చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో సిరుల తల్లి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం రాత్రి అమ్మవారు దర్బార్ కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ...
News

భారతీయులకు మరణశిక్షను సవాల్‌ చేస్తూ కతార్‌ కోర్టులో అప్పీలు దాఖలు

గూఢచర్యం కేసులో 8 మంది భారతీయులకు విధించిన మరణ శిక్షను సవాల్‌ చేస్తూ కతార్‌ కోర్టులో అప్పీలు దాఖలు చేశామని, దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు. మరోవైపున ఇదే...
News

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నాగులచవితి సందర్భంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తొలి పూజ చేసి పుట్టలో...
1 1,794 1,795 1,796 1,797 1,798 3,049
Page 1796 of 3049