News

News

విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించింది: ప్రధాని మోదీ

విశ్వంలో భారతదేశం గొప్ప జ్ఞాన భాండాగారంగా అవతరించిందని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా నేపథ్యంలో భారత్.. మన మిత్ర దేశమని యావత్ ప్రపంచం కొనియాడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారతదేశం.. విశ్వ మిత్ర దేశంగా ఎదగడం గర్వకారణం అని...
News

ముంబై ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము

2008 సంవత్సరంలో ముంబైలో జరిగిన ఉగ్రదాడులను భారత్ నెటికి మర్చిపోలేదు. ఈ ఘటన జరిగి నేటికి 15 సంవత్సరాలు అవుతున్న ఆ రోజు ఉగ్రవాదుల చేసిన గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి. సరిగ్గా 15 సంవత్సరాల క్రితం నవంబర్ 26 ఉగ్రవాదు...
News

ఆ ఉగ్ర దాడిని భారత్ ఎప్పటికీ మరచిపోదు: ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ.. తన నెలవారీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ముంబై ఉగ్రదాడుల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నవంబర్ 26ని మనం ఎప్పటికీ మరచిపోలేము. ఈ రోజునే దేశంలో అత్యంత హేయమైన ఉగ్రవాద...
News

మాజీ సైనికులనే ఉగ్రవాదులుగా మార్చి పంపుతున్న పాకిస్థాన్

మనదేశంలోలో శాంతి, భద్రతల సమస్యలను సృష్టించేందుకు శత్రుదేశం పాకిస్థాన్ వేసే నక్కజిత్తులు అన్నీ ఇన్నీ కావు. సరిహద్దుల గుండా తీవ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోకి పంపిస్తూ అక్కడ అశాంతిని రేకెత్తించేందుకు దాయాది దేశం నిత్యం ఏదో ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తూనే ఉంటుంది. అలాంటి...
News

శివనామస్మరణతో మార్మోగుతున్న అరుణాచల గిరి.. వైభవంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం

తమిళనాడులోని తిరువణ్ణామలైలో కార్తీకమాస దీపోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరులు విద్యుత్‌ దీపాలంకరణలతో దేదీప్యమానంగా ప్రకాశించాయి. భక్తులు కాల్చిన బాణాసంచా వెలుగులతో, అరుణాచలం ఆలయ ప్రాకారం, అరుణగిరి ఆథ్యాత్మికతో వెల్లివిరిసాయి. రకరకాల పూలతో అందంగా...
ArticlesNews

రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి..ఎందుకు జరుపుకుంటారు..

ప్రతి సంవత్సరం నవంబర్ 26న మన భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. మన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ...
News

శ్రీశైలంలో కార్తిక దీపారాధనలు..భారీగా తరలివచ్చిన భక్తులు

కార్తికమాసం సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తుల రద్దీతో సందడిగా మారింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఆలయం ఉత్తర మాఢవీధి కార్తిక దీపారాధనలతో...
News

సనాతన ధర్మం కోసం భారత్ ప్రయాస, పురోగమనం, ప్రకాశం : డా. మోహన్ భగవత్

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతున్న ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరమ పూజ్యనీయ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ జీ పాల్గొని ప్రసంగించారు. సదస్సులో పలు తీర్మానాలు చేయబడతాయని, ప్రణాళికాబద్దంగా వాటిని వచ్చే సదస్సు...
1 1,782 1,783 1,784 1,785 1,786 3,049
Page 1784 of 3049