News

ArticlesNews

సార్వజనీనం గురు నానక్ సందేశం

(నవంబర్ 27 - గురునానక్ జయంతి) ‘నేను మనుషులను మాత్రమే చూస్తున్నాను. అతడు ధరించిన మతపరమైన దుస్తులు, విశ్వాసాలతో నిమిత్తంలేదు’ అన్న గురునానక్‌ ‌మానవతావాదానికి, పరమత సమాదరణకు ప్రతీక. గురుశిష్య సంబంధాలను పటిష్ఠ పరుస్తూ సర్వమానవ సమానత్వం, ప్రేమతత్వాన్ని పెంపొందించేలా సిక్కు...
ArticlesNews

కోటి కాంతుల కార్తిక పౌర్ణమి

“న కార్తిక సమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమమ్” అని స్కాంద పురాణంలో ఉంది. అంటే “కార్తికమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు...
News

హిందూ ప్రార్థనాస్థలాలే లక్ష్యం.. ఆలయాలు నేలమట్టం

పాకిస్తాన్ ఇస్లామిక్ మతోన్మాదులు హిందూ ప్రార్థనా స్థలాలను, మైనారిటీ హిందువులను వేధించటమే లక్ష్యంగా అరాచకాలను కొనసాగిస్తున్నారు. ప్రార్థనాస్థలాలే లక్ష్యంగా మానవహక్కుల ఉల్లంఘన తీవ్రస్థాయికి చేరుకుంది.మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించడంలో పాకిస్థాన్ ఎప్పుడూ విఫలమతూనే వుంది.తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం సింధ్ ప్రావిన్స్‌లోని హింగ్లాజ్ మాతా...
News

శ్రీకృష్ణ భక్తుడిగా మారిన ముస్లిం యువకుడు

ఘర్ వాపసీ ద్వారా బీహార్‌కు చెందిన మహ్మద్ జావేద్ హిందూ మతాన్ని స్వీకరించాడు. తన పేరును శిబు కృష్ణ దాస్‌గా మార్చుకున్నాడు. శిబు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు. సనాతన ధర్మాన్ని స్వీకరించిన తర్వాత, మనమందరం పూర్వం హిందువులమని చెప్పాడు. స్వధర్మాన్ని స్వీకరించి...
News

‘‘హిందువుల స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయడంలో వాళ్లు విఫలం’’: డా. కృష్ణ గోపాల్

వెయ్యి సంవత్సరాల అణిచివేత కాలంలో మన సంస్కృతి దిగజారుతూనే ఉందని, విలువలను కూడా కోల్పోవడం ప్రారంభించిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ్ డా. కృష్ణ గోపాల్ జీ తెలిపారు. రాష్ట్ర ధర్మ పత్రిక ప్రత్యేక సంచిక విడుదల...
News

హిందూ మతం స్వీకరించిన యువతి కిడ్నాప్..సొంత తల్లిదండ్రులే..

ఇస్లాంను త్యజించి సనాతనాన్ని స్వీకరించి హిందూ యువకుడిని పెళ్లి చేసుకున్న ఖుష్బూను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. యుపిలోని భదోహి నివాసి ఖుష్బూ బానో ఇటీవల ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత అక్టోబరు 11న బరేలీ నివాసి విశాల్ సక్సేనాను...
News

ఇద్దరు ఐఏఎస్ ఏజెంట్లు అరెస్ట్

గూఢచర్యం మరియు పాకిస్తానీ గూఢచార సంస్థ ISIకి తీవ్రవాద నిధులకు సంబంధించి ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఘజియాబాద్-రాంపూర్ నుండి ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేసింది. అరెస్టయిన రియాజుద్దీన్‌, అమృత్‌ గిల్‌లు ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని పాకిస్థాన్‌కు పంపి వారి బ్యాంకు...
News

లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరం నమునా- విభిన్న మతాల శిల్పకారులతో నిర్మాణం

లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిరం నమునాను నిర్మించారు కొందరు శిల్పకారులు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో వివిధ రాష్ట్రాలకు, విభిన్న మతాలకు చెందిన 20 మంది శిల్పకారులు కలిసి ఈ నమునాను నిర్మించారు. దాదాపు మూడు నెలలు శ్రమించి.. పాతబడిన వాహనాలు, విద్యుత్ ఇనుప...
1 1,781 1,782 1,783 1,784 1,785 3,049
Page 1783 of 3049