News

News

తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత

మిగ్‌జాం తుపాను కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలోనూ భక్తుల రాకపోకలను నిలిపివేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది....
ArticlesNews

భారతదేశంలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు దేనికి?

జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఇటీవలి చర్యల పట్ల వామపక్షీయులు,జిహాదీలు చాలా కోపంగా ఉన్నారు. గండేర్‌బల్ జిల్లా షేర్-ఎ-కశ్మీర్ వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి విశ్వవిద్యాలయంలో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధుల మీద రాష్ట్ర పోలీసులు ఉపా, మరికొన్ని చట్టాల ప్రకారం కేసులు పెట్టి అరెస్టు చేసారు....
News

తిరుమలలో ఘనంగా కార్తిక స్నపన తిరుమంజనం

పవిత్ర కార్తిక మాసంలో నిర్వహించే కార్తిక వనభోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీమలయప్పస్వామివారు, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవర్లకు విశేష అభిషేకాలు...
News

ఆంధ్రప్రదేశ్ పై మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్‌ ; భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక

మిచౌంగ్‌ తుపాను హెచ్చరిక.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న మిచౌంగ్ తుపాను గంటకు 13 కి.మీ వేగంతో కదులుతున్న తుపాన్ ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు...
News

సృష్టి రక్షకులు శివ పార్వతులు

ఆదిదంపతులైన శివపార్వతులు సృష్టిని రక్షిస్తున్నారని మహాసహస్రావధాని, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అభివర్ణించారు. శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన ప్రవచనాలు ఆలోచింపజేశాయి. ఆదిశంకరాచార్యులు రచించిన...
ArticlesNews

సామాజిక సమరసత సాధకులు ఉన్నవ లక్ష్మీనారాయణ

(డిసెంబర్ 4 - ఉన్నవ లక్ష్మీ నారాయణ జయంతి) ఇరవయ్యవ శతాబ్దారంభం నాటి భారతీయ పునరుజ్జీవన ఉషస్సులు కొత్త దారులు చూపించాయి. ప్రపంచం నలుమూలలా నాడు సంభవించిన పరిణామాల ప్రభావమూ ఇందుకు దోహదపడింది. మహా సామ్రాజ్యం జార్ రష్యా మీద చిన్న...
News

‘హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి’

ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని కొలను భారతి ఉపాన్యాసకులు శివయోగేంద్రసరస్వతి స్వామి అన్నారు. ఆదివారం సమరసతా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలోని శివరామానంద ఆశ్రమం నుంచి కన్యకా పరమేశ్వరి...
News

మూడు రాష్ట్రాల్లో కమల వికాసం

సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ భారీ విజయం దక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలను మించి.. హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా...
1 1,770 1,771 1,772 1,773 1,774 3,049
Page 1772 of 3049