News

News

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు

రాష్ట్రంలో సందర్బం వచ్చిన ప్రతిసారీ సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. హిందువుల విశ్వసాలను కించపరచడమే ధేయ్యంగా ఈ వ్యాఖ్యలు సాగుతున్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమందేపల్లిలోని...
ArticlesNews

ఏకాత్మ మానవతాదర్శనం మానవ జాతికి దిక్సూచి

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ప్రత్యేకం ( డిసెంబర్ 10 -ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ) మానవ హక్కులు ఆధునిక నాగరిక ప్రపంచానికి పునాది రాళ్లు వంటివి. విశ్వవ్యాప్త మానవహక్కుల ప్రకటన జరగక ముందు ప్రపంచం మొత్తం బానిసత్వం అమలులో...
News

అయోధ్య రామమందిరం గర్భగుడిని చూతమురారండి

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆలయ గర్భగుడి ఫోటోలను రామ్ మందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్‌ ట్విట్టర్‌(ఎక్స్‌)లో ఫొటోలు పోస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే, వేద మంత్రాల నడుమ కన్నుల పండువగా జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు దేశ ప్రధాని...
News

‘తాత’ శివాజీ మహారాజ్‌కు పట్టాభిషేకం..‘మనుమడు’ శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ..ఇది కదా భాగ్యం..

జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అర్చకుల బృందానికి వారణాసికి చెందిన 86 ఏళ్ల వేద కర్మకాండ్(ఆచారాలు) పండితుడు, పండిట్ లక్ష్మీ కాంత్ మధురనాథ్ దీక్షిత్ నాయకత్వం వహించనున్నారు. జనవరి...
News

వినుడు వినుడు రామాయణ గాథా వినుడీ మనసారా

వచ్చే నెలలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రామభక్తుల చిరకాల స్వప్నం సాకారం కానుంది. 2024 జనవరి 22న అయోధ్య నగరంలో దీపాల పండుగతో మరోసారి రామాలయంలో రామ్ లల్లా దర్శనం ఇవ్వనున్నాడు. సాధువులు, భక్తుల సమక్షంలో ప్రధాని...
News

డిసెంబర్ 10న శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక అభిషేకం..

పవిత్ర కార్తీకమాసం సందర్భంగా శనివారం శ్రీవారిమెట్టు వద్దనున్న పార్వేట మండపంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఉదయం7 గంటలకు శ్రీదేవి, భూదేవీసమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవరులను ఊరేగింపుగా పార్వేటిమండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన...
News

మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్‌ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్‌

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ శనివారం ఆకస్మిక దాడులు చేపట్టింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఏకకాలంలో 41 చోట్ల ఉదయం నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో 40 ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. థానే రూరల్‌...
News

అభ్యంతరాలు ఉంటే చెప్పండి..భక్తులకు టీటీడీ కీలక సూచన

స్విమ్స్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనులను రూ.197 కోట్లతో చేపట్టడానికి టెండరు డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించారు. తిరుమలకు విచ్చేయు భక్తుల వైద్య సౌకర్యార్థమై, పరిసర ప్రాంత రోగులకు మైరుగైన సౌకర్యాలను అందించడానికి పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి...
1 1,761 1,762 1,763 1,764 1,765 3,049
Page 1763 of 3049