బాబ్రీ మసీదు కక్షిదారు ఇక్బాల్ అన్సారీకి అయోధ్య ఆహ్వానం
రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో ముస్లిం పక్ష పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్ అన్సారీకి రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రావాల్సిందిగా శుక్రవారం ఆహ్వానం అందింది. ట్రస్టు ప్రతినిధులు తన ఇంటికి వచ్చి ఆహ్వానం అందించడంపై హర్షం వ్యక్తం చేసిన అన్సారీ ప్రాణప్రతిష్ఠ...







