News

News

బాబ్రీ మసీదు కక్షిదారు ఇక్బాల్‌ అన్సారీకి అయోధ్య ఆహ్వానం

రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో ముస్లిం పక్ష పిటిషనర్లలో ఒకరైన ఇక్బాల్‌ అన్సారీకి రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రావాల్సిందిగా శుక్రవారం ఆహ్వానం అందింది. ట్రస్టు ప్రతినిధులు తన ఇంటికి వచ్చి ఆహ్వానం అందించడంపై హర్షం వ్యక్తం చేసిన అన్సారీ ప్రాణప్రతిష్ఠ...
News

రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు

రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ రెండోవ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గైట్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తోన్న ఈ సభలను ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహాసభలను ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య...
News

నేడు జ్ఞానవాపి మసీదు సర్వే వెల్లడిపై వారణాసి కోర్టు నిర్ణయం

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి, సీల్డ్‌ కవర్‌లో అందించిన నివేదికను బహిర్గతం చేసే విషయమై వారణాసి కోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఉత్తర్వు ప్రతి ఇంకా సిద్ధం కాలేదని జిల్లా జడ్జి...
News

అంతరిక్షంలో ఇస్రో ఫ్యూయెల్‌ సెల్‌ పరీక్ష విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. జనవరి 1న పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యూయెల్‌ సెల్‌ను విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరును విశ్లేషించడంతోపాటు డేటాను సేకరించింది. ఈ విషయాన్ని ఇస్రో ‘ఎక్స్‌’లో ప్రకటించింది....
News

17న అయోధ్య వీధుల్లో విహరించనున్న బాల రామయ్య

అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహం గురించి ఈ నెల 17న బహిర్గతపరుస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ట్రస్టీ, ఉడుపి పెజావర్‌ మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ తెలిపారు. బ్లాక్‌ స్టోన్‌తో రెండు విగ్రహాలను, గ్రానైట్‌...
News

పర్యాటక ప్రదేశంగా దశరథ మహారాజు సమాధి

శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు మరణించిన తర్వాత ఆయనకు అయోధ్యలోనే దహన సంస్కారాలు నిర్వహించి సమాధి నిర్మించినట్లు తెలుస్తోంది. రామాలయం ప్రారంభం తర్వాత భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అయోధ్యలో ప్రాశస్త్యం ఉన్న ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తోంది....
News

జైశ్రీరాం జెండాతో 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్‌

అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక శర్మ సాహసం చేసింది. అయోధ్య మందిరం చిత్రం, జైశ్రీరామ్‌ అని నినాదం రాసి ఉన్న జెండాను పట్టుకొని బ్యాంకాక్‌లో 13 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్‌ చేసింది....
ArticlesNews

జాతీయోద్యమంలో తెలుగు ‘కలాలు’

భారతదేశం మూడు శతాబ్దాలపాటు పారతంత్య్ర కుతంత్రాల్లో అలమటించింది. బ్రిటీష్‌ ‌వారి కుటిల దాస్య శృంఖలాల్లో మగ్గింది. భారతీయులు స్వాతంత్య్రరహిత జీవనాన్ని భరించలేకపోయారు. పారతంత్య్ర జీవనాన్ని అనుభవిస్తున్న భారతీయులకు వీరసావర్కర్‌ ‌మాటలు స్ఫురించాయి. ‘‘పక్షి బంగారు పంజరంలో బంధించబడి జీవించడం కన్నా స్వేచ్ఛారణ్యాల్లో...
1 1,720 1,721 1,722 1,723 1,724 3,051
Page 1722 of 3051