News

News

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న అయోధ్య అక్షతల పంపిణీ

అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి పూజిత అక్షింతలను రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నారు. వాటిని ఇంట్లో పెట్టి పూజలు చేసుకోవాలని, ఈ నెల 22న అయోధ్యలో జరిగే పూజల సందర్భంగా అక్షింతలకు పూజలు చేసి...
News

ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సదస్సు

సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీవారి ప్రసాదాన్ని...
News

అయోధ్య రామ మందిర విశేషాలివే

అయోధ్యలో రామ మందిర పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. గర్భగుడిలో 51 అంగుళాల ‘బాల రాముడి’ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యావత్‌ దేశం ఎంతో...
News

దుర్గగుడి పరిసరాల్లో క్షీణించిన పారిశుద్ధ్యం

దీక్ష విరమణ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి వేలాదిగా వస్తున్న భవానీలు పరిసరాలు శుభ్రంగాలేక ఇబ్బంది పడుతున్నారు. సమ్మె నేపథ్యంలో పారిశుద్ధ్య పనులకు కార్మికులెవరూ రావడం లేదు. దీంతో ఆలయ పరిసరాలు, కనకదుర్గానగర్‌, కృష్ణవేణి ఘాట్‌, కల్యాణకట్ట...
ArticlesNews

గగనాంతర గవేషణ

కొత్త ఏడాది మొదలవుతూనే భారత్‌ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్‌ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్‌–రే పోలారిమీటర్‌...
News

భారత్ నిజంగానే ఓ ప్రపంచ శక్తి.. చైనా ప్రభుత్వ పత్రికలో కథనం

చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో భారత్‌ను ప్రశంసిస్తూ ఓ కథనం ప్రచురితమైంది. ఫుడాన్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ సౌతేషియన్ స్టడీస్ డైరెక్టర్ జాంగ్ జియడాంగ్ ఈ కథనాన్ని రాశారు. భారత్ ఆర్థికంగా, అంతర్జాతీయ దౌత్య సంబంధాల పరంగా దూసుకెళుతోందని జియాంగ్...
News

ఆదిత్య ఎల్‌1 మిషన్‌లో రేపు కీలక పరిణామం

సూర్యునిపై పరిశోధనలకు భారత్‌ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 వ్యోమనౌక శనివారం(జనవరి 6)వ తేదీన ఉదయం నిర్దేశించిన కక్ష్యలోకి చేరనుంది. ఇక్కడికి చేరిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆదిత్య ఎల్‌1 నిరంతరం సూర్యునిపై అధ్యయనం చేయగలుగుతుంది. సెప్టెంబర్‌ 2న ఆంధ్రప్రదేశ్‌లోని...
News

జ్ఞానవాపి ఏఎస్‌ఐ సర్వేపై నేడు తీర్పు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదుపై భారత పురావస్తు విభాగం(ఏఎస్‌ఐ) సమర్పించిన సర్వే నివేదికను బహిరంగపరచాలా లేదా అన్న విషయంపై శుక్రవారం వారణాసి కోర్టు నిర్ణయించనుంది. కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన ఉన్న ఈ మసీదును ఆలయంపై నిర్మించారని హిందువులు పిటిషన్‌ వేశారు. దీన్ని...
1 1,721 1,722 1,723 1,724 1,725 3,051
Page 1723 of 3051