News

News

అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే..

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని ట్రస్ట్ సవివరంగా తెలియజేసింది. నూతన రామాలయం మూడు...
News

హిందూ దేవాలయంపై మరోసారి ఖలిస్తానీ నినాదాలు

స్వామినారాయణ గుడి ఘటన మరవకముందే అమెరికాలో మరో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ​ అనుకూల గ్రాఫైట్‌ రాతలు వెలుగు చూశాయి. కాలీఫోర్నియాలోని హేవార్డ్‌లో ఉన్న స్థానిక హిందూ విజయ్ షెరావాలి దేవాలయంపై శుక్రవారం ఖలిస్థానీ గ్రాఫైట్‌ నినాదాలు వెలుగులోకి వచ్చినట్లు హిందూ అమెరికా...
News

శ్రీరామ్‌ఘాట్‌లో భారీ దశరథ్ దీపం, భక్తులకు ఏలకుల ప్రసాదం

అయోధ్య భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రాకతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోంది. రామనామస్మరణతో మార్మోగుతున్న శ్రీరాముడి జన్మస్థలిలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించిన...
News

22న అయోధ్యలో డమరూ బృందం ప్రదర్శన

అయోధ్యలోని నూతన రామాలయంలో ఈనెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన డమరూ బృందం పాల్గొననుంది. 108 మంది సభ్యుల డమరూ బృందం జనవరి 22న అయోధ్యలో ప్రదర్శన ఇవ్వనుంది. దేశంలో...
News

తిరుమల నడక మార్గంలో భక్తుల భద్రతపై మరోసారి చర్చించండి : హైకోర్టు

తిరుమల నడక మార్గంలో వన్యమృగాల దాడుల నుంచి శ్రీవారి భక్తులను కాపాడేందుకు తీసుకునే దీర్ఘకాలిక చర్యలపై చర్చించేందుకు రాష్ట్ర అటవీ శాఖ, తితిదే, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ)కు సంబంధించిన అధికారులు మరోసారి సమావేశమై చర్చించాలని హైకోర్టు స్పష్టం చేసింది....
News

రామ మందిరంతో సహా పేల్చేస్తామంటూ యూపీ సీఎంకు బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్‌

అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తామని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బాంబుదాడికి పాల్పడతామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌టీఎఫ్ అడిషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) అమితాబ్ యష్‌‌కు కూడా బాంబు...
News

శ్రీరాముడు జంతువుల మాంసం తినేవాడు ఎన్సీపీ నేత జితేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు

శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 14ఏళ్లు అడవిలో ఉన్న శ్రీరాముడు శాకాహారిగా అడవిలో ఎలా ఉన్నాడని ప్రశ్నించారు. రాముడు బహుజన నేత అని, శాఖాహారి కాదని, ఆయన మాంసాహారి.. వేటగాడని కామెంట్స్...
ArticlesNews

అర్చకులకు అక్కరకురాని ధూప దీప నైవేద్య పథకం

దేవాలయాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన ధూప దీప నైవేద్యాల పథకం అరకొరగా అమలవుతోంది. దశాబ్దాల చరిత్ర గల దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలను సమర్పించేందుకు పూజారులు కొరవడటంతో ఆ ఆలయాలకు పూర్వవైభవం కల్పించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ...
1 1,722 1,723 1,724 1,725 1,726 3,051
Page 1724 of 3051