రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నెల్లూరులో పథ సంచలన్
రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో నెల్లూరు పురవీధుల్లో ఘోష్ సహితంగా పథ సంచలన్ నిర్వహించారు. ఇందులో శిక్షణ పొందిన 160 మంది మహిళలు, యువతులతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జూవాలాజీ H.O. Dr. శ్రీరంజని గారు, రాష్ట్ర సేవికా...







