జ్ఞానవాపిలో మొదలైన పూజలు
యూపీలోని వారణాసిలో గల జ్ఞానవాపిలోని వ్యాసుని నేలమాళిగలో 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు వెలువరించిన తీర్పు ప్రతి హిందువు హృదయంలో సంతోషాన్ని నింపిందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ...







