News

News

తిరుమల పార్వేట మండపంలో రాజకీయ ప్రచారం!

తిరుమలలో అన్యమత ప్రచారం, రాజకీయ పార్టీల గుర్తులు, జెండాలు తీసుకుని రాకూడదని, ప్రచారం చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని కొందరు యదేచ్ఛగా ఉల్లంఘిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు. అన్యమతానికి సంబంధించిన పేర్లతో ఓ కారు ఇటీవలే...
News

రాజకీయ కారణాలతో దేశ సంస్కృతినే అవమానించారు!: మోదీ

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీర్ఘకాలంపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భారత్‌లోని పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వాటిని పాటించడం అవమానకరం అనే భావన కల్పించారని మండిపడ్డారు. గత జ్ఞాపకాలను తుడిచేసిన ఏ దేశం...
News

తిరుమలలో ధార్మిక సదస్సు- హాజరైన పీఠాధిపతులు, మఠాధిపతులు

తిరుమలలో మూడు రోజుల పాటు టీడీపీ వేద సదస్సును నిర్వహిస్తోంది. సనాతన ధర్మంలో భాగంగా ఆధ్యాత్మిక భావ‌వ్యాప్తి కోసం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. పీఠాధిపతులు, మాఠాథిపతుల సూచనలు, సలహాలను తీసుకొని హిందూ ధర్మప్రచారం చేయనున్నామని అధికారులు తెలిపారు. దీని...
News

13 నుంచి విజయకీలాద్రి వార్షికోత్సవాలు

గుంటూరు జిల్లా తాడేపల్లి కొండపై విజయకీలాద్రి దివ్యక్షేత్రం 7వ వార్షికోత్సవాలను ఈ నెల 13వ తేదీ నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు అహోబిల చినజీయర్‌ స్వామి తెలిపారు. శనివారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో కార్యక్రమ కరపత్రాలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు....
News

భారత్‌పై మరోసారి కెనడా అక్కసు

భారత్‌పై కెనడా మరోసారి వివాదాస్పద ఆరోపణలు చేసింది. భారత్‌ను తమ ఎన్నికల్లో జోక్యం చేసుకునే విదేశీ ముప్పుగా పేర్కొంటూ కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీసు నివేదిక రూపొందించింది. కెనడా ప్రజాస్వామ్యం, విలువలు, సార్వభౌమత్వాన్ని విదేశీ శక్తులు బలహీనపరచే అవకాశాలున్నట్లు నివేదికలో హెచ్చరించింది....
News

మాస్కో భారత దౌత్య కార్యాలయంలో పాక్‌ గూఢచారి: మేరఠ్‌లో అరెస్ట్‌

భారత్‌-రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాక్‌ నిఘా పెట్టింది. ఏకంగా మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్‌ఐ తన గూఢచారిని నియమించింది. తాజాగా అతడిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ మేరఠ్‌లో అదుపులోకి తీసుకుంది. నిందితుడిని సతేందర్‌ సివాల్‌గా గుర్తించింది. అతడు విదేశాంగ...
News

గిరిజన సంస్కృతి పరిరక్షణ అందరి బాధ్యత

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు గిరిజనుల హక్కులను కాపాడటం అందరి బాధ్యత అని యాత్ర ప్రముఖ్‌ మహంత్‌ ఉబ్బేటి నాగేశ్వరరావు అ న్నారు. విజయనగరం కేంద్రీయ విశ్వ విద్యాలయం, ‘ఆంధ్రప్రదేశ్‌ వనవాసీ ఆశ్రమ్‌ సంయుక్త ఆధ్వర్యంలో తూర్పు కనుమలలో గిరిజన...
News

తాజ్‌మహల్‌లో ఉర్సు ఉత్సవాలకు ఉచిత ప్రవేశాలను నిలిపేయండి

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌పై మరో వివాదం తెరమీదకు వచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు ఉర్సు ఉత్సవాల సమయంలో ఉచితంగా తాజ్‌మహల్‌లోకి ప్రవేశాన్ని శాశ్వతంగా నిలిపివేయాలంటూ హిందూ సంఘం ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1653లో తాజ్‌మహల్‌ను...
1 1,674 1,675 1,676 1,677 1,678 3,054
Page 1676 of 3054