News

News

పీఠాధిపతులు, మఠాధిపతుల ఆశీస్సులతో గొప్పగా ధర్మ ప్రచారం

మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో శనివారం వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభమైంది....
News

శ్రీశైలంలో విజయనగరం రాజులకాలం నాటి తామ్ర శాసనాలు లభ్యం

శ్రీశైలం క్షేత్రంలో ఘంటా మఠం జీర్ణోద్ధరణ పనులు సందర్భంగా విజయనగరం రాజుల కాలం నాటి తామ్ర శాసనాలు శనివారం లభ్యమయ్యాయి. ఈ శాసనాలు విజయనగర రాజు సంగమ వంశానికి చెందిన మూడో విరూపాక్షుడి కాలానికి చెందిన శక సంవత్సరం 1395లో విజయ...
News

సనాతన ధర్మపరిక్షణలో టీటీడీ ముందంజ

సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించే విషయంలో టీటీడీ ముందంజలో ఉందని వ్యాసరాజమఠాధిపతి విద్యాశ్రీశతీర్థస్వామి అభిప్రాయపడ్డారు. తిరుమలలోని ఆస్థానమండపంలో సనాతన ధార్మిక సదస్సు శనివారం ఘనంగా ప్రారంభమయ్యింది. మూడ్రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సులో శనివారం 25 మంది పీఠాధి, మఠాధిపతులు అనుగ్రహ...
News

ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా భారత్‌

ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో భారతదేశం తిరుగులేని శక్తిగా నిలవడానికి సర్వే నౌక ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ ఉపయోగపడుతుందని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. కోల్‌కతాలో తయారుచేసిన ఈ నౌకను విశాఖపట్నం నేవల్‌ డాక్‌యార్డులో శనివారం ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ...
News

ముక్కంటి సేవలో రష్యన్లు

శ్రీకాళహస్తీశ్వర స్వామిని శుక్రవారం 30మంది రష్యన్లు దర్శించుకున్నారు.అంతకుముందు ఆలయంలోని రాయలవారి మండపంలో రాహు-కేతు సర్ప దోష నివారణ పూజలు జరిపించుకున్నారు.దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితుల ఆశీర్వాదం పొందారు. అనంతరం ఆలయంలోని పొగడ చెట్టు వద్ద శివనామస్మరణ చేశారు.ముక్కంటి ఆలయ శిల్ప...
News

`భారతీయత’ పట్ల నిర్లక్ష్యంకు ఇప్పుడు తెరపడింది

స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు అవుతున్నా, స్వాతంత్య్రంలోని `స్వా’ (స్వతంత్ర), భారత్ లోని `భారతీయత’ పట్ల ప్రజలు సగర్వంగా భావించేందుకు చాలా సమయం పట్టిందని, కానీ అది నిదానంగా జరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్...
News

వరసిద్ధుడి చరిత్ర గ్రంథం తొలి ముద్రణకు పూజలు

ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి చరిత్ర గ్రంథం తొలి ముద్రణకు ఆలయంలో శనివారం అధికారులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు మాట్లాడుతూ శ్రీవరసిద్ధి వినాయక వైభవం, ఉపాసన విధానం గ్రంథం పూర్తి స్థాయిలో ముద్రించినట్లు తెలిపారు....
News

గిరిజనుల‌లో సంస్కృతి, జీవన విధానం పట్ల ఆత్మ గౌరవం కలిగించే గిరిజన సాంస్కృతిక యాత్ర

గిరిజనులలో తమ సంస్కృతి, జీవన విధానం పట్ల ఆత్మ గౌరవం కల్గించ‌డ‌మే ఉద్దేశంగా జనవరి 25 జైపూర్ లోని సూర్య మహల్ ప్రాంగణంలో ఉన్న మహారాజా విక్రమ దేవ్ వర్మ 1 విగ్రహానికి పూలమాల వేసి యాత్ర ప్రారంభ సభను అక్కడే...
1 1,673 1,674 1,675 1,676 1,677 3,054
Page 1675 of 3054