వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో భక్తుల పవిత్ర స్నానాలు
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఉత్తరభారతదేశంలో హిందువులు జరుపుకునే ‘మాఘ మేళా’లో నాలుగవ పవిత్రస్నానం చేసే పండుగ ఇది. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమక్షేత్రం ప్రయాగరాజ్ వద్ద భక్తులు పూజలు...







