News

News

వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో భక్తుల పవిత్ర స్నానాలు

వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఉత్తరభారతదేశంలో హిందువులు జరుపుకునే ‘మాఘ మేళా’లో నాలుగవ పవిత్రస్నానం చేసే పండుగ ఇది. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమక్షేత్రం ప్రయాగరాజ్‌ వద్ద భక్తులు పూజలు...
News

ఉత్తరాఖండ్ హల్ద్వానీ హింస ఘటన : నష్టం మొత్తాన్ని కారకుల నుంచి వసూలు

ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో అక్రమ మదర్స కూల్చివేతలో జరిగిన హింసాకాండలో నష్టాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. అంచనా వేసిన నష్టం మొత్తాన్ని అల్లర్లకు కారకులైన అబ్దుల్ మాలిక్‌ నుండి వసూలు చేయనున్నట్లు ఇప్పటికే రికవరీ నోటీసు జారీ...
ArticlesNews

దౌత్య విజయం

అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా సాగించిన వివిధ దౌత్యయత్నాలు ఫలప్రదమయ్యాయి. భారత ప్రధానికీ, ఖతార్‌ అమీర్‌కూ మధ్య నిరుడు సాగిన సమావేశం ఫలించింది. మరణశిక్ష పడ్డ 8 మంది నౌకాదళ సీనియర్‌ సిబ్బందిని ఖతార్‌ ఎట్టకేలకు విడుదల చేసింది. వారిలో ఏడుగురు...
News

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు కేటగిరీలకు పేరు మార్పు

జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా అందించే రెండు కేటగిరీల అవార్డులకు పేర్లు మారుస్తున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘ఇందిరా గాంధీ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌’ అవార్డును ఇక నుంచి ‘బెస్ట్‌ డెబ్యూ ఫిల్మ్‌...
News

అన్ని దారులు అయోధ్య వైపే.. గోవా నుంచి ప్రత్యేక ఆస్తా రైలు..

అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ఆస్తా రైలు.. రెండు వేల మంది పర్యాటకులతో గోవా నుంచి అయోధ్యకు పరుగులు తీసింది. ఈ మేరకు సోమవారం ప్రయాణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌...
News

పుల్వామా అమరుల త్యాగానికి ఐదేళ్ళు, ప్రధాని మోదీ నివాళులు

పుల్వామా ఉగ్రవాదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశం కోసం జవాన్లు చేసిన త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. పుల్వామాలో అమరులైన వీరులకు నివాళులర్పిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సరిగ్గా ఐదేళ్ళ కిందట ఈ రోజున(ఫిబ్రవరి14) పుల్వామాదాడి జరిగింది....
News

పుల్వామా దాడికి ఐదేళ్లు… ఆ రోజు ఏం జరిగింది?

2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ సారథులు – 17 ; మద్దూరి అన్నపూర్ణయ్య

మద్దూరి అన్నపూర్ణయ్య రచనకు వున్న శక్తిని గుర్తించిన వ్యక్తి. బ్రిటీష్ హయాంలో 'ప్రమాదకర రచనలు' చేసి 'రాజద్రోహం' క్రింద, కారాగారం అనుభవించిన శక్తిమంతుడైన రచయిత ఆయన. ఒకటికాదు, రెండుకాదు, 14 సంవత్సరాలు ఆయన జైలులో మగ్గాడు. భావ ప్రకటనా స్వేచ్ఛకోసం జరిపిన...
1 1,653 1,654 1,655 1,656 1,657 3,054
Page 1655 of 3054