News

News

సంఘం ద్వారా తయారైన కార్యకర్తల ద్వారా వికసిత భారతదేశం : సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్

మన శ్రద్ధ నిష్టలను తగ్గించుకోకుండా అకుంఠిత దీక్షతో పనిచేయటం ద్వారా సుఖశాంతులతో తులతూగే వికసిత భారతం నిర్మాణం అవుతుందని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ శ్రీ మోహన్ భగవత్ అన్నారు. కర్నూలు నగరంలో జరిగిన విశేష నగర సాంఘిక్ లో ఆయన...
ArticlesNews

అద్భుత నిర్మాణం బృహదీశ్వరాలయం

హిందూ దేవాలయాలు పిక్నిక్‌ ‌స్పాట్‌లు కావంటూ మద్రాసు హైకోర్టు అక్కడ దేవాదాయ శాఖకు మొట్టికాయలు వేయడానికి కారణం, తంజావూరులోని అతి గొప్ప ఆలయమైన బృహదీశ్వరాలయంలోకి అన్యమతస్తులు ప్రవేశించి, మాంసాహారాన్ని భుజించారంటూ పత్రికలలో వార్తలు రావడమే. మొదటి రాజ రాజ చోళుని కాలంలో...
News

వాలెంటెన్స్ డే అడ్డుకొని కల్తీ ప్రేమను ఎండగడతాం

వాలంటైన్స్ డే ను వ్యతిరేకించాలని బజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. కల్తీ ప్రేమను ఒలకపోసే ప్రేమికులను అడ్డుకునే తీరుతామని హెచ్చరించింది. సోమవారం ఆబిడ్స్ జిపిఓ (జనరల్ పోస్ట్ ఆఫీస్) ఎదుట వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్ ను బజరంగ్దళ్ కార్యకర్తలు దహనం చేశారు....
News

తిరుపతిలో ‘కళావైభవం’, 16న రథసప్తమి వేడుక

తిరుపతిలో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పాటు దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14 నుంచి 16వ వరకు నిర్వహించే ఈ సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను అలరించనుంది....
ArticlesNews

జ్ఞాన ప్రదాయినీ ! నమోస్తుతే…!!

( ఫిబ్రవరి 14 - వసంత పంచమి ) అఖిలవిద్యా ప్రదాయినిగా,జ్ఞానవల్లి సముల్లాసినిగా మాఘ శుద్ధ పంచమి నాడు సరస్వతీమాత అభివ్యక్తమైందని, మన కంటికి కనిపించే సుందరమైన జగత్తంతా ఆమె స్వరూపమేనని బ్రహ్మాండ పురాణం, ఆ దేవి మూర్తీభవించిన జ్ఞానాకృతి అని...
ArticlesNews

అరబ్బుల రాజధానిలో…అబ్బురాల ఆలయం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో హిందూ ఆలయం. కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా తోచిన ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. యూఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది. బుధవారం ప్రధాని నరేంద్ర...
News

జ్ఞానవాపిని దర్శించుకున్న సీఎం యోగి!

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలోని జ్ఞానవాపిని సందర్శించుకున్నారు. అక్కడి నేలమాళిగలోని విగ్రహాలను వీక్షించారు. దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని అక్కడ కొలువైన దేవతలను వేడుకున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం వారణాసికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి...
News

రేపటి నుంచి మల్లేశ్వరాలయం పునఃప్రారంభం, సరస్వతీదేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం పునఃప్రారంభ కార్యక్రమాలను ఈ నెల 14 నుంచి 18 వరకు నిర్వహిస్తున్నట్టు దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. దేవాలయ పునరుద్ధరణ, నూతన ధ్వజస్తంభ సహిత స్వర్ణ శిఖర ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయు. 18వ తేదీ...
1 1,654 1,655 1,656 1,657 1,658 3,054
Page 1656 of 3054