News

News

శ్వేతగిరి యాత్రకు వేళాయే

శ్వేతగిరి యాత్రకు రంగం సిద్ధమైంది. భీష్మఏకాదశిని పురస్కరించుకుని.. ఈ నెల 20న గార మండలం శాలిహుండంలో వేణుగోపాలస్వామి యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు జిల్లాతోపాటు విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ...
News

భారత నౌకాదళంలోకి అధునాతన విమానాలు

దేశ రక్షణ కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటున్న భారత్‌.. హిందూ మహాసముద్రంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాంతంలో తన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ‘ఎయిర్‌బస్‌ ఎస్‌ఈ’ నుంచి రూ.2,900...
News

వజ్రపు తునకలా మెరుస్తున్న భూమి.. ఫొటో తీసి పంపిన నోవా-సి లాండర్

చంద్రుడిపైకి అమెరికా పంపించిన తొలి ప్రైవేట్ ల్యాండర్ ‘నోవా-సి’ ప్రస్తుతం మార్గమధ్యంలో ఉంది. ఈ నెల 15న కేప్ కానవెరాల్ లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లు ఈ ల్యాండర్ ను అంతరిక్షంలోకి చేర్చాయి. అటుపై ల్యాండర్...
News

బ్యాడ్మింటన్‌లో భారత జట్టు స్వర్ణ చరిత్ర

ఆసియా టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో సెమిస్‌లో జపాన్ పై సంచలన విజయం సాధించిన భారత జట్టు.. ఆదివారం మలేషియాలోని షా ఆలమ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్ లాండ్ జట్టును ఓడించింది. 3_2 తేడాతో ఫైనల్ మ్యాచ్లో...
News

జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌14 సక్సెస్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) జియో సింక్రనస్‌ లాంచింగ్‌ శాటిలైట్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌14) ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘షార్‌’లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది....
News

కంట కన్నీరు పెట్టిస్తున్న POJK ప్రజల దీనగాథ

పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంతో విసిగిపోయారని పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌కు చెందిన రాజకీయ కార్యకర్త డాక్టర్ అంజాద్ అయూబ్ మీర్జా తెలిపారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూకాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్‌ను వదిలించుకొని భారత్‌లో చేరాలని డిమాండ్...
News

రెండు దేశాల వాదాన్ని ఎప్పుడో వినిపించాం

ఇజ్రాయెల్‌, పాలస్తీనా సమస్య పరిష్కారానికి దశాబ్దాలుగా తాము రెండు దేశాల వాదాన్ని వినిపిస్తున్నామని, ఇప్పుడు చాలా దేశాలు మద్దతు పలుకుతున్నాయని, అంతేకాకుండా ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉందని అభిప్రాయపడుతున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. గత ఏడాది...
News

4 రోజుల్లో 1,100 కి.మీ. సైకిల్‌పై చలో అయోధ్య

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన జితేంద్ర పటేల్‌, రిషబ్‌ జైన్‌ అనే యువకులు అయోధ్య రాముడి దర్శనానికి సైకిళ్లపై బయలుదేరారు. శనివారం ఉదయం 5:15 గంటలకు ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత.. శ్రీరాముడిని స్తుతిస్తూ వీరు తమ...
1 1,645 1,646 1,647 1,648 1,649 3,054
Page 1647 of 3054