శ్వేతగిరి యాత్రకు వేళాయే
శ్వేతగిరి యాత్రకు రంగం సిద్ధమైంది. భీష్మఏకాదశిని పురస్కరించుకుని.. ఈ నెల 20న గార మండలం శాలిహుండంలో వేణుగోపాలస్వామి యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు జిల్లాతోపాటు విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, ఒడిశా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ...







