News

News

విశాఖలో మిలాన్‌-2024 ఆరంభం

అంతర్జాతీయ నావికాదళ దేశాలతో రక్షణ సంబంధాలు, సముద్ర భద్రత లక్ష్యంగా తూర్పు నావికాదళం వేదికగా సోమవారం విశాఖలో మిలాన్‌-2024 ఆరంభమైంది. తొలి రోజు ప్రీ సెయిల్‌ డిస్కషన్స్‌ వంటి కార్యక్రమాలే సాగాయి. మిలాన్‌కు సంబంధించి 50 దేశాలకు ఆహ్వానాలు పంపగా, 20...
News

కెనడాలో మళ్ళీ రెచ్చిపోయిన ఖలిస్తానీలు, త్రివర్ణ పతాకానికి అవమానం

ఖలిస్తానీ ఉగ్రవాదులు మళ్ళీ రెచ్చిపోయారు. భారత జాతీయ పతాకాలను తగులబెట్టారు. భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కెనడాలోని వాంకూవర్‌లో భారత దౌత్యకార్యాలయం ఎదుట ఫిబ్రవరి 18న ఈ దారుణం జరిగింది. కెనడా కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్ వేర్పాటువాదులు ఆదివారం నాడు మరింత...
ArticlesNews

సందేశ్‌ఖాలీ రాజకీయ నరమేధం : మహిళలు, బాలికలపై అత్యాచారాల బీభత్సం

సందేశ్‌ఖాలీ పశ్చిమబెంగాల్‌లోని 24పరగణాల జిల్లాలో ఓ ప్రాంతం. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఆ ప్రాంతంలో హిందూ షెడ్యూల్డు కులాల జనాభా ఎక్కువ. బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న 14 నియోజకవర్గాల్లో సందేశ్‌ఖాలీ కూడా ఒక నియోజకవర్గం. దురదృష్టం ఏంటంటే ఆ అన్ని నియోజకవర్గాల్లోనూ...
News

జార్జియా సెనేట్‌కు యువ భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి పోటీ

అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ,అమెరికా ఎన్నికల్లో జార్జియా నుంచి యువ భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి సెనేటర్‌గా బరిలో నిలుస్తున్నారు. జెన్ జెడ్‌గా వ్యవహరించే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన రామస్వామి వయసు కేవలం 24 సంవత్సరాలే కావడం గమనార్హం....
News

రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కేంద్రం కీలక ప్రతిపాదన

డిమాండ్ల సాధనకై ‘ఢిల్లీ చలో’ పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో కేంద్రం జరిపిన నాలుగో విడత చర్చలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం 8:15 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు కొనసాగింది. ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ...
ArticlesNews

హిందూ పద పాదషాహీ శివాజీ మహారాజ్

(ఫిబ్రవరి 19 - శివాజీ మహారాజ్ జయంతి) మొగలులు సహా పలు ముస్లిం నవాబుల పాలనలో నిశ్చేష్టురాలైపోయిన భరతమాతకు విముక్తి కల్పించి స్వతంత్ర పరిపాలనకు నాంది పలికినవారిలో అగ్రగణ్యుడు శివాజీ. మొగల్ సామ్రాజ్యానికి ముచ్చెమటలు పట్టించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుడు...
News

స్వాతంత్య్రం వచ్చాక అక్కడ తొలిసారి ఎగిరిన జాతీయ జెండా..

దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుటికీ మావోయిస్టులు చెరలో ఉన్నాయి. అలాంటి ఓ ప్రాంతంలో స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారి జాతీయ జెండా ఎగురవేయడంతో స్థానికులు సంబరాలు జరుపుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనిసుక్మాలోని పువర్తి గ్రామంలో ఒకప్పుడు ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు ప్రభుత్వాన్ని నడిపారు. అక్కడ మావోయిస్టుల...
News

మతోన్మాద వ్యక్తులు హిందూ కుమార్తెలను ఎంత కాలం లక్ష్యంగా చేసుకుంటారు?

మతోన్మాద వ్యక్తులు హిందూ కుమార్తెలను ఎంత కాలం లక్ష్యంగా చేసుకుంటారని హిందూ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.ఇస్లాం మతోన్మాద వ్యక్తులు హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని మీర్గంజ్ లో ఓ విద్యార్థి స్నానం...
1 1,644 1,645 1,646 1,647 1,648 3,056
Page 1646 of 3056