News

News

పాక్‌ ఎన్నికల్లో రావల్పిండి రగడ.. దేశ వ్యాప్తంగా ఎక్స్‌ సేవలు బంద్‌..

పాక్‌ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్‌ జరిగినట్లు ఆరోపిస్తూ.. సీనియర్‌ అధికారి రాజీనామా చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో సోషల్‌ మీడియాపై అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాల వ్యవహారంలో ఏకంగా సీఈసీ, సీజే హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ...
News

శ్రీ ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మహాభినిష్క్రమణ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వినయపూర్వక నివాళి

జైన మత ఆచార్యులలో ఒకరైన ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహరాజ్ అస్తమయం చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లో ఉన్న చంద్రగిరి తీర్థంలో ఉండే విద్యాసాగర్ జీ మహరాజ్.. కన్నుమూసినట్లు చంద్రగిరి తీర్థంలో ఉండే ఆయన సన్నిహితులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2.35...
News

గుల్జార్‌, రామభద్రాచార్యలకు జ్ఞానపీఠ్‌

ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలు 2023 సంవత్సరానికి సంబంధించిన 58వ జ్ఞానపీఠ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. వారిని ఎంపిక చేసినట్లు శనివారం అవార్డు కమిటీ ప్రకటించింది. ‘రెండు భాషల్లో ప్రముఖ రచయితలైన ఇద్దరికి జ్ఞానపీఠ్‌ ఇవ్వాలని నిర్ణయించాం....
News

వట్టి చేతులే ఆయుధాలు

గల్వాన్‌ ఘర్షణ తర్వాత నుంచి భారత సైన్యం శిక్షణలో మార్పులు చేసినట్లు తెలిసింది. ఆయా రెజిమెంట్లలో సైనికులకు రోజువారీ దేహదారుఢ్య శిక్షణతో పాటు.. వివిధ మార్షల్‌ ఆర్ట్స్‌నూ భాగం చేసినట్లు సైనిక వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. పంజాబ్‌...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ సారథులు – 20 ; కోలవెన్ను రామకోటేశ్వరరావు

జాతీయోద్యమంలో ప్రముఖ న్యాయవాదిగా, సుప్రసిద్ధ పాత్రికేయుడుగా, గ్రంథ రచయితగా, అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా అందరి మన్ననలను పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోలవెన్ను రామకోటేశ్వరరావు. ఆయన 1894 అక్టోబర్ 22వ తేదీన నరసరావుపేటలో జన్మించారు. రామకోటేశ్వరరావు వియ్యన్న పంతులు గారి రెండో కుమారుడు, నరసరావుపేట...
ArticlesNews

సంఘ్‌ అంటేనే ఒక చెడు అని దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకు ఇచ్చే సమాధానం ఏంటి..??

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎంతో సహనశీలి, రక్షణాత్మకమైనది, ధృడమైన మద్దతుదారుగా నిలుస్తుంది ముఖ్యంగా యువతకు కానీ, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం సంఘ్‌ను విద్వేషంతో కూడున్నది, సమాజంలో విద్వేషాన్ని పెంపొందిస్తున్నదని నిత్యం ప్రచారం చేస్తూ ఉంది. కానీ, సంఘ్ మాత్రం ఎప్పుడు...
News

మతం ముసుగులో మోసం

ముందు మతం పేరిట ఆకర్షిం చారు..ఆతర్వాత తమను నమ్మిన పేదలు, అమాయ కులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతామని నమ్మించారు. దాన్ని అవకాశంగా భావించి తమను నమ్మిన వారిని నట్టేట ముంచారు. రూ.ఆరులక్షల వరకు దోచేసిన మాయగాళ్ల ఉదంతమిది. వైరా మండలంలో తాటిపూడి...
News

నేటి నుంచి 23వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై విహరిస్తారు....
1 1,646 1,647 1,648 1,649 1,650 3,054
Page 1648 of 3054