News

ArticlesNews

భక్తి ఉద్యమం, సమరసతకు మణి కిరీటం సంత్ రవిదాస్

( ఫిబ్రవరి 24 - సంత్ రవిదాస్ జయంతి ) భారతదేశ తాత్విక ఉద్యమాలలో భక్తి కవులదొక అధ్యాయం. పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ...
News

నేను మలాలాను కాదు.. కాశ్మీర్ లో సురక్షితంగా ఉన్నాను : యుకె పార్లమెంట్ లో కాశ్మీరీ ప్రసంగం

“భారతదేశంలో భాగమైన కాశ్మీర్ లో ప్ర‌జ‌లు పూర్తిగా సురక్షితంగా, స్వేచ్ఛగా ఉన్నార‌ని" కాశ్మీరీ కార్యకర్త, పాత్రికేయురాలు యానా మీర్ స్ప‌ష్టం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రచార యంత్రాంగాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఫిబ్ర‌వ‌రి 22...
News

భారతీయులూ.. యుద్ధానికి దూరంగా ఉండండి : విదేశాంగ శాఖ సూచన

భారత్‌ నుంచి దాదాపు 100 మంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారన్న వార్తలపై మన ప్రభుత్వం స్పందించింది. శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ.. కొందరు భారతీయులు అక్కడి సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ...
News

సౌరగాలి ప్రభావాన్ని గుర్తించిన ఆదిత్య ఎల్-1

ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహంలోని ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజీ ఫర్‌ ఆదిత్య(పాపా) పేలోడ్‌ విజయవంతంగా పనిచేస్తోందని ఇస్రో వెల్లడించింది. దీని అధునాతన సెన్సార్లు ఫిబ్రవరి 10, 11, 2024 తేదీల్లో సంభవించిన పరిణామాలతోపాటు కరోనల్ మాస్ ఎజెక్షన్ల(సీఎమ్‌ఈ) ప్రభావాన్ని గుర్తించినట్లు ఇస్రో ట్విట్టర్‌లో తెలిపింది....
News

కరోనా సమయంలో ఆయుర్వేద వైద్యమే తీసుకున్నా! : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

కరోనా సమయంలో ఆయుష్‌ వైద్యం తీసుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుష్‌ హోలిస్టిక్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభిస్తూ తాను ఆయుర్వేదం, సంపూర్ణ జీవనశైలిని సమర్థిస్తానని తెలిపారు. తనకు కరోనా ఆవహించిన్నప్పుడు...
News

బీబీసీ చైర్మన్‌గా భారతీయుడు

లండన్‌లోని బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు. 72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. టీవీ ప్రొడక్షన్, పాత్రికేయరంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం...
News

సందేశ్‌ఖాలీలో మానవ హక్కుల ఉల్లంఘనలపై బెంగాల్ ప్రభుత్వానికి NHRC నోటీసు

ప‌శ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణా జిల్లాలోని సందేశ్‌ఖాలీలో హింసాత్మకంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ - ఎన్‌హెచ్ఆర్‌సి నోటీసు జారీ చేసింది. ఈ సంఘటనపై నివేదికలను స్వయంచాలకంగా (సుమోటు)...
NewsSeva

నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ

నంద్యాల సంఘమిత్ర సేవా సమితి గత రెండు సంవత్సరాలుగా స్థానిక యన్ కొత్తపల్లి శ్రీ శారదా విద్యాపీఠం కేంద్రంగా పరిసర గ్రామాల విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులు తాము గత 8 మాములుగా...
1 1,635 1,636 1,637 1,638 1,639 3,056
Page 1637 of 3056