News

News

జ్ఞానవాపి వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు

జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్‌ హైకోర్టు సోమవారం ఉదయం సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్‌ కా తేకానాలో హిందువుల పూజలకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హై కోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా...
News

కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే

జమ్మూకశ్మీర్‌ నాడు, నేడు.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా పునరుద్ఘాటించారు. ‘కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ నేషనల్‌ యూనిటీ - 2024’ పేరుతో ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సు ప్రారంభోపన్యాసం చేసిన ఆయన.....
News

సందేశ్‌ఖలీ ఘటనపై నిషేధ ప్రతిపాదన-రాష్ట్రీయ సేవికా సమితి

విషాదం చాలా విచారకరం మరియు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. దురదృష్టవశాత్తు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మహిళ అయినప్పటికీ, మహిళలపై జరుగుతున్న ఈ నేరాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రపంచంలోని మాతృత్వపు త్రిమూర్తులను తల్లిగా, జన్మస్థలంగా మరియు ప్రపంచానికి తల్లిగా...
News

గత వందేళ్ల‌లో హిందువుల‌పై జ‌రిగిన మారణకాండపై ‘ది ఢిల్లీ ఫైల్స్’ చిత్రం – వివేక్ అగ్నిహోత్రి

గత వందేళ్ల‌లో హిందువుల‌పై జ‌రిగిన మారణకాండ గురించి త‌న రాబోయే చిత్రం ది ఢిల్లీ ఫైల్స్‌లో చూపిస్తానని ప్ర‌ముఖు సినీ ద‌ర్శ‌క నిర్మాత‌ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. చండీఘ‌డ్‌లో నిర్వహించిన చిత్ర‌భార‌తి 5వ చలనచిత్రోత్సవంలో భాగంగా చిత్ర‌రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన...
News

మహానందికి చేరుకున్న కంచి కామకోటి పీఠాధిపతి

మహానంది పుణ్యక్షేత్రానికి ఆదివారం జగద్గురువు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేరుకున్నారు. ఆయన చేపట్టిన ధర్మ యాత్రలో భాగంగా మహానందికి రావడంతో ఈవో కాపు చంద్రశేఖరరెడ్డి, ఆలయ ప్రధానార్చకులు మామిళ్లపల్లి అర్జున శర్మ, వేద పండితులు రవిశంకర్...
News

1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు శనివారం తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. భక్తులకు మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి అలంకార...
News

ప్రతి మహిళా న్యాయవాది విశ్వగురువు కావాలి

ప్రతి మహిళా న్యాయవాది విశ్వగురువు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విశాఖలో మహిళా న్యాయవాదుల సమాఖ్య ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత-రాజ్యాంగ ఆవశ్యకత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ పమిడిఘంటం...
News

రాజ్యాంగం సవివర పరిష్కార సూచిక కాదు

అనిశ్చితి, సందిగ్ధత నెలకొన్నప్పుడు పార్లమెంటు, సుప్రీంకోర్టు లేదా ఎన్నికల సంఘం ఆ పరిస్థితులకు అనుగుణంగా స్పందించి పనిచేసినప్పుడే ప్రజలకు రాజ్యాంగంపై గురి కుదురుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఉద్ఘాటించారు. శనివారం ఆయన బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో రెండు రోజుల...
1 1,631 1,632 1,633 1,634 1,635 3,057
Page 1633 of 3057