News

News

శ్రీనివాస మంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 8.40 గంటల నుంచి 9 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం...
News

విజయవాడ దుర్గగుడి పాతమెట్ల మార్గం పునరుద్ధరణ

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాత మెట్ల మార్గాన్ని లాంఛనంగా పునఃప్రారంభించారు. దుర్గగుడి ట్రస్టుబోర్డు ఛైర్మన్ రాంబాబు, ఈవో రామారావు సమక్షంలో వైదిక కమిటీ సభ్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు. 2016 కృష్ణా పుష్కరాలను పురస్క రించుకొని ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు...
News

అయోధ్య బాలరాముని చిత్రపటాలకు ఆదరణ

అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ఆ ప్రాంతపు తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. అయోధ్యకు ప్రతిరోజూ రెండు నుండి మూడు లక్షల మంది రామభక్తులు తరలివస్తున్నారు. అయోధ్యకు వస్తున్నవారంతా ఎంతో ఉత్సాహంతో...
News

భారత భాగవత కథలతో అంతరిక్షంపై ఆసక్తి పెంచుకున్న చందన

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్త అవాలంటే గొప్ప విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలి. దానికి బలమైన పునాది ఉండాలంటే చిన్నప్పటినుంచీ మహానగరాల్లో చదువుకోవాలి, బలమైన కుటుంబ నేపథ్యం ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ అవ్వారు చందన అది తప్పని...
ArticlesNews

కణాదుడి నుంచి కలాం దాకా భారతీయ వైజ్ఞానిక వైభవం

‘త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం’ (పది ఆయుధాలు చేతబట్టిన దుర్గవు (భరతమాతవు) నీవే! బంకించంద్ర ఛటర్జీ 1870లో ‘వందేమాతరం’లో చెప్పినట్లుగా ఇప్పటి అజేయ, అమేయ శక్తిశాలి ఆత్మనిర్భర భారత్‌ ‌కల సాకారమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించుకున్న నవవైజ్ఞానిక...
News

నేడు ఉయ్యూరు వీరమ్మతల్లి శిడిబండి మహోత్సవం

కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో భాగంగా 11వరోజు గురువారం శిడిబండి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం వివాహానికి సిద్ధంగా ఉన్న దళిత కుటుంబానికి చెందిన ఓ యువకుడిని శిడిబండికి కట్టిన ఉట్టిబుట్టలో కూర్చోబెట్టి ఆలయ...
News

నేరుగా ఇంటికే అయోధ్య హనుమాన్‌ ప్రసాదం

అయోధ్యలో ఉన్న హనుమాన్‌గఢీ ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్లకు చేరనుంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది. దీంతో చాలామంది భక్తులకు హనుమాన్‌గఢీ ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు. ఈ...
1 1,623 1,624 1,625 1,626 1,627 3,057
Page 1625 of 3057