News

News

ఆర్ఎస్ఎస్ శిక్షణా కార్యక్రమాలు, పాఠ్యప్రణాళిక లో మార్పులు

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS), వార్షిక శిక్షణా కేలండర్ లో మార్పులు చేర్పులు చేసింది. శిక్షణా కార్యక్రమాల పేర్ల మార్పుతో పాటు పలు సవరణలు చేసినట్లు ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య తెలిపారు. నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర...
News

భక్తులకు మెరుగైన సేవలందిస్తాం

మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించినట్లు మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు. గురు వైభోత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తులనుద్దేశించి పీఠాధిపతి మాట్లాడారు. మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌లోని ఆర్‌అండ్‌బీ నుంచి శ్రీమఠం వారు ఇటీవలే...
News

అలరించిన సంప్రదాయ నృత్యాలు

నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా దేవస్థానం గురువారం సాయంత్రం సాయినరాజ డాన్స్‌ అకాడమీ, కడప బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.శ్రీశైలం ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మహాగణపతిం, భో..శంభో, శివతాండవం, హరహర...
ArticlesNews

వివాహ సంస్కారం సమాజ సంక్షేమం కోసం

ఒకరు ఇద్దరై, ఇద్దరు పలువురై, నీతి నియమబద్ధ జీవితం కొనసాగించడం కోసం వంశాభివృద్ధి కోసం, సంసార సుఖం వంటివేగాక ఋషి, దేవ, పిత్ర ఋణములను తీర్చుకొనుటకు వివాహం ఒక స్థానం. వివాహంలో దంపతుల బాధ్యత పెరుగుతుంది. కాబట్టి ఇది భారం కాదు,...
News

తిరుమల దర్శనానికి వారికి మినహా ఇతరులకు అనుమతి లేదు

టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో, తల్లి, తండ్రి ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అయితే కొందరు మాజీ బోర్డు...
News

స్మృతి భవన్‌లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారత ప్రతినిధుల సభను గౌరవనీయ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్‌జీ భాగవత్ మరియు గౌరవనీయులైన సర్కార్యవా శ్రీ దత్తాత్రేయ హోసబాలే జీ భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సంవత్సరం నాగ్‌పూర్ (మహారాష్ట్ర)లోని రేషిమ్...
News

సందేశ్‌ఖాలీ దుర్మార్గుడి భూ ఆక్రమణల కేసులో ఈడీ సోదాలు

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో పలు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షేక్ షాజహాన్ మీద నమోదైన భూ ఆక్రమణల కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈడీ, కేంద్ర బలగాలతో సమన్వయంతో ఈ...
News

దేహమే దేవాలయం జీవుడే దేవుడు

దేహమే దేవాలయం జీవుడే దేవుడని తెలుసుకొని జీవించడమే ఉత్తమ మానవ ధర్మమని త్రిదండి చిన్న జీయర్‌ స్వామీజీ భక్తులకు ఉపదేశించారు. కర్నూలు శివారులోని గోదా గోకులంలో వెలసిన శ్రీ గోదా దేవి సమేత రంగనాథస్వామి దేవస్థానంలో చేపట్టిన వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం...
1 1,594 1,595 1,596 1,597 1,598 3,057
Page 1596 of 3057