9 నుంచి వసంత నవరాత్రోత్సవాలు
విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఏప్రిల్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతి రోజు అమ్మవారికి విశేష పుష్పార్చన జరుగుతుంది. 9వ తేదీన...







