News

News

9 నుంచి వసంత నవరాత్రోత్సవాలు

విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతి రోజు అమ్మవారికి విశేష పుష్పార్చన జరుగుతుంది. 9వ తేదీన...
News

ఈసారి అమర్‌నాథ్‌ యాత్ర 45 రోజులే..

అమర్‌నాథ్‌ యాత్రికులకు శుభవార్త. ప్రభుత్వం తాజాగా అమర్‌నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15...
ArticlesNews

నాటి నాగరికతకు ప్రతిరూపం ‘ద్వారక’

మన దేశంలో సింధు నాగరికతకు చెందిన అతి పురాతన అవశేషాలన్నీ దేశ విభజనలో పాకిస్తాన్ కి సంక్రమించాయి. దానితో సింధు నాగరికతను పరిశీలించే మన చరిత్ర పరిశోధకులకు అవరోధం ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో మన పరిశోధనలకు నూతనాధ్యాయాన్ని రూపొందిచారు శ్రీ ఎన్.ఆర్....
News

రంగనాథుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రంగనాయకులపేటలోని తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి వేడుకగా అంకురార్పణ చేశారు. అనంతరం విష్వక్సేనుడికి ఉత్సవం నిర్వహించారు. ఉభయకర్తగా ఆనం గోపాలకృష్ణారెడ్డి వ్యవహరించారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ శ్రీనివాసులు, ఈవో వెంకటేశ్వర్లు, మండలి సభ్యులు...
News

కనులపండువగా.. శ్రీవారి తెప్పోత్సవాలు

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు తిరుమలలో బుధవారం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి పుష్కరిణిలో సంధ్యాసమయాన రామావతారంలో తెప్పపై స్వామివారు ఆనంద విహారం చేశారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో...
News

అస్సాంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్

అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఇద్దరు ఐసిస్ నేతలు పట్టుబడ్డారు. వారి టెర్రర్ మాడ్యూల్‌ను కనుగొని, వేగంగా చర్యలు తీసుకున్న రాష్ట్ర పోలీసులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మప్రశంసించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు చెందిన ఇద్దరు నాయకులు పొరుగుదేశంలో దాగి...
News

ప్రారంభమైన కూచిపూడి నాట్యోత్సవాలు

కృష్ణా జిల్లాలోని కూచిపూడిలో శ్రీసిద్ధేంద్రయోగి నాట్యకళావేదికపై బుధవారం సాయంత్రం కూచిపూడి నాట్యోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ముందుగా కూచిపూడి ఎస్‌బీఐ శాఖ మేనేజర్‌ పాలలోచనాచారి జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. నాట్యాచార్యుల ఇలవేల్పు శ్రీరామలింగేశ్వరస్వామి సమేత శ్రీబాలాత్రిపురసుందరిదేవి కల్యాణమహోత్సవాలలో భాగంగా తొలిరోజు ప్రదర్శించిన...
News

జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌

తిరుమలలో శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటాని టిటిడి విడుదల‌ చేసింది. ► మార్చి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేశారు. ► జూన్ 19...
1 1,583 1,584 1,585 1,586 1,587 3,058
Page 1585 of 3058