జలాలు మన మనుగడకు జీవనాడులు. ఈ పుడమిపై అమృత వాహినులుగా ప్రవహించే ఆ అంతర్యామి ఆశీర్వచనాలు. ‘రాయి కన్నా జలం బలమైంది. ప్రకృతిలోని అన్ని వనరులతో పోలిస్తే నదులు చైతన్య ప్రవాహంతో కూడినవి’ అన్నారు ఓ ఆధ్యాత్మిక గురువు. లౌకికంగా, పారమార్థికంగా...
కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.టీటీడీ అనుబంధ ఆలయమైన ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 16న...
(మార్చి 23 - షాహీద్ దివాస్) దిల్ సే నిక్లేగీ నా మర్ కర్..వతన్ కీ ఉల్ఫత్ మెరీ మిట్టీ సేభీ ఖుష్బూ-ఏ-వతన్ ఆయేగీ దీని అర్థం ఏంటంటే...‘‘మాతృభూమిపై నా ప్రేమను, నా అభిమానాన్ని మరణం కూడా ఆపలేదు. మరుభూమికి చేరిన...
హైకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ధార్లోని భోజ్శాల కాంప్లెక్సులో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య డజను మంది ఆర్కియాలజీ సిబ్బంది, ధార్ జిల్లా అధికారులు సర్వే మొదలు పెట్టారు. సర్వే జరుగుతుండగా ఆ ప్రాంతంలో పోలీసులు...
అందరికీ సమానంగా విద్యను అందించే దిశగా అలహాబాద్ హైకోర్టు శుక్రవారం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదరసా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ను రాజ్యాంగ విరుద్ధం అని విస్పష్టంగా ప్రకటించింది. ఆ చట్టం మాత్రమే కాదు, మదరసా విద్య అనేదే లౌకికవాదానికి...
హిందూ జీవన విధానంలో దేవతార్చన చాలా ముఖ్యమైనది. దేవతార్చన అంటే దేవాల యాల చుట్టూ తిరగడం కాదు. ప్రతి హిందువు తన ఇంట ఒక దైవ మందిరం ఏర్పరచుకోవాలి. ఈ రోజుల్లో ఇంట్లో ఇంటీరియర్స్ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. కాని...
మంత్రాలయంలో ఏకాదశి సందర్భంగా రాఘవేంద్ర స్వామి గురువారం భక్తులకు నిజ బృందావన రూపంలో దర్శనమిచ్చారు. గురువారం శ్రీమఠంలో నిత్య పూజలకు విరామం ఇచ్చారు. నిర్మాల్యం మాత్రమే చేసి కాషాయ వస్త్రాలు, తులసిమాలతో బృందావనాన్ని అలంకరించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నిజ బృందావనానికి హారతి...