శ్రీశైలం క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వస్తువులపై నిషేదం
ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం విధించగా.. ప్లాస్టిక్ నిషేధాన్ని మరింత కఠినంగా అమలు చేసేలా అధికారులు నిర్ణయించారు. నిషేదాజ్ఞలు పాటించని వారిపై జరిమానా...







