కాణిపాకంలో చిత్రా పౌర్ణమి వేడుకలు
చిత్తూరుజిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో చిత్రా పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రధాన ఆలయంలో మూల విరాట్కు అభిషేకం నిర్వహించారు. స్వామిని సుందరంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ పుష్కరిణి వద్ద హారతులు ఇచ్చారు....







