News

News

బురఖా వేసుకుని లేడీ మోసం.. బంగారం దొంగ‌త‌నం

బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రూ.1.50 ల‌క్ష‌లు దాటిన బంగారం ధర, రెండు లక్షలకు ఏ క్షణమైన చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే బంగారం ధరలు దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, దొంగతనాలు కూడా అదే స్థాయిలో...
News

నర్సింగ్ విద్యార్థినిపై షెహజాద్ అఘాయిత్యం..

జిమ్ ట్రైనర్ నమ్మబలికి ఒక యువతిపై దారుణానికి ఒడిగట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడితో పాటు అతనికి సహకరించిన మరొకరిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే స్థానిక బిహారీగఢ్ ప్రాంతానికి చెందిన 21...
News

అక్రమ మసీదు కూల్చివేత ఖర్చు ఆక్రమించిన వారి నుంచే వసూలు

ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలోని లహర్‌పూర్ తహసీల్ పరిధిలో గల 'బేహతి' ప్రాంతంలో, శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో 12 ఏళ్ల క్రితం అక్రమంగా నిర్మించిన ఒక మసీదును స్థానిక యంత్రాంగం కూల్చివేసింది. జిల్లా మేజిస్ట్రేట్ రాజా గణపతి ఆర్ ఆదేశాల మేరకు,...
News

నక్సలిజం నుంచి సుక్మా విముక్తి

అనేక సంవత్సరాలుగా నక్సలిజానికి చిరునామాగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఇప్పుడు పూర్తిగా మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తి పొందింది. మంగళవారం ఇద్దరు కీలక మహిళా నక్సలైట్లు లొంగిపోవడంతో జిల్లాను 'మావోయిస్టు రహిత జిల్లాగా సుక్మా ఎస్పీ కిరణ్ జీ చవాన్...
News

వీరహనుమాన విజయయాత్ర ర్యాలీ

వీహెచపీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో గుంతకల్లుటౌన్ పట్టణంలో వీరహనుమాన విజయయాత్ర మోటార్‌ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. ముఖ్యఅతిథిగాగుమ్మనూరు నారాయణస్వామి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బీరప్ప సర్కిల్‌ నుంచికసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు సాగింది. బజరంగ్‌దళ్‌...
News

మాల్దా ఘటన ప్రధాన సూత్రధారితో సహా 35 మంది అరెస్టు

పశ్చిమబెంగాల్‌లోని మాల్దాలో 'సర్' పరిశీలనకు వచ్చిన ఏడుగురు జ్యుడిషియల్ అధికారులను ఘెరావ్ చేసి, దాదాపు 9 గంటల సేపు నిర్బంధించిన ఘటనపై ఎన్ఐఏ (NIA) దర్యాప్తునకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్ఐఏ టీమ్ దర్యాప్తును ప్రారంభించి ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి,...
News

అరసవల్లిలో వేద, పండిత సదస్సు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా వేద, పండిత సదస్సు నిర్వహించారు. అని వెట్టి మండపంలో స్వామి ఉత్సవ మూర్తు లను వేంచేపు చేసి ప్రధాన అర్చ కుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు...
News

అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనం పట్టివేత

శ్రీకాకుళం నుంచి విశాఖ నగరంలోకి తొమ్మిది గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పీఎం పాలెం పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కారు షెడ్డు కూడలి వద్ద తనిఖీలు చేపడుతుండగా ఈ వాహనం పట్టుబడింది. గోవులను ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై డ్రైవర్ పొంతన...
1 148 149 150 151 152 2,971
Page 150 of 2971