శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్పొరేట్ సంస్కృతి విడనాడాలి
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధర్మదాయ ప్రణాళికలు చేపట్టాలి తప్ప కార్పొరేట్ తరహాలో దేవుడి పేరిట దేవాదాయ అజెండా చేపట్టడం సరికాదని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడు విశ్వవ్యాప్త ఆరాధకుడని...





