సత్ సమాజ స్థాపనకు రామాయణం స్ఫూర్తి
యవనదాస్యంలో మగ్గుతూ హిందూసమాజం నైతికమైన అథః పతనాన్ని చెందినప్పుడు సంత్ శిరోమణి శ్రీ ఏకనాథ్ వాల్మీకి రామాయణం ఆధారంగానే భావార్థ రామాయణాన్ని ప్రజల భాషలో రచించారు. పతనం చెందుతూన్న సమాజం దశను మార్చడానికీ, ఆత్మ గౌరవయుతమైన జీవనాన్ని నిర్మించడానికి ఆయనకు రామాయణం...







