పూరీ రథయాత్ర 2026 సన్నాహాలు ముమ్మరం
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జూలై 16, 2026 నుంచి ప్రారంభం కానున్న జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రకు సన్నాహాలు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. రథ నిర్మాణంలో భాగంగా మూడు పవిత్ర రథాలకు సంబంధించిన మొత్తం 42 చక్రాల తయారీ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి....







