News

News

భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలు

భారత్, అమెరికాల్లో ప్రపంచ శాంతి కేంద్రాలను నెలకొల్పనున్నామని ప్రముఖ జైన ఆధ్యాత్మిక నాయకుడు ఆచార్య లోకేశ్‌ ముని తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీలో త్వరలోనే ఈ కేంద్రానికి శంకుస్థాపన చేస్తామని, దిల్లీ కేంద్రం వచ్చే శిశిర రుతువులో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధం,...
ArticlesNews

ధ్యానయోగం.. దైవమార్గం

ఆలోచనా ప్రవాహాన్ని ఒక ప్రత్యేకమైన వస్తువు మీద గానీ, ఒక భావం మీద గానీ,అవిచ్ఛిన్నమైన తైలధారగా స్థిరంగా ఉంచగలిగితే దానిని ‘ధ్యానం’ అంటారు.ధ్యానమంటే మనసు లోతును కొలిచే సాధనంగా నిర్వచిస్తారు తాత్త్వికులు. ఆలోచనల వెనుక అంతర్నిహితంగా దాగిఉన్న శక్తిని పరిశీలించటమే ధ్యాన...
News

తెరుచుకున్న ‘పూరీ’ ద్వారాలు..

ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాలనికి గల నాలుగు ద్వారాలు వేదమంత్రోచ్ఛారణల నడుమ నేటి (గురువారం) ఉదయం తెరుచుకున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన దరిమిలా జరిగిన క్యాబినెట్‌ భేటీలో తొలుత పూరి ఆలయ నాలుగు ద్వారాలు తెరవాలని నిర్ణయించారు. దీనిని సర్కారు...
ArticlesNews

ఆ దేవాలయంలో విగ్రహం ఉండదు… ”అఖండ జ్వాల” రగులుతూనే ఉంటుంది

అజర్‌ బైజాన్‌… ముస్లిం దేశం. ఈ దేశ రాజధాని బాకూలో మన హిందూ దేవాలయం వుంది. దీనిని దర్శించుకోవడానికి ఇరాన్‌ నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఈ ఆలయాన్ని ‘‘జ్వాలా మందిర్‌, అతేష్‌గాహ’’ అని పిలుస్తుంటారు. ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా...
ArticlesNews

శ్రీకృష్ణుడు రాజకీయవాది కాడు!?

శ్రీకృష్ణుడు గొప్ప రాజకీయవేత్త అనే మాట ప్రసిద్ధమైనమాటే! ఆయనకు రాజకీయవేత్త, లేక రాజకీయవాది అనే విశేషణం ఎంత వరకు సమంజసమో అలోచించాల్సిన విషయమే. అసలు రాజకీయవాది అంటే ఎవరో కూడా మనం నిర్వచించుకోవలసిన అగత్యం ఉన్నది. రాజకీయ సమస్యలను గురించి మాట్లాడినంత...
News

తవ్వకాల్లో బయటపడ్డ క్రీ.శ. 1070 నాటి పురాతన శివుని ఆలయం

మహారాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో పురాతన శివుడి ఆలయం బయటపడింది. జిల్లాలోని హొట్టల్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో శివుడి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లను పరిశోధకులు కనుగొన్నారు. చాళుక్యుల కాలం నాటి దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన హొట్టల్ గ్రామంలో పూర్తి ఆలయంతో పాటు మూడు...
News

యోగ విషయంలో మరో సారి నిబద్ధత చాటండి : ప్రధాని మోడీ పిలుపు

యోగాను అందరూ తమ జీవింలో అంతర్భాగంగా చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. మరో పది రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం రానుందని, యోగా విషయంలో తమ నిబద్ధతను తిరిగి చాటుకోవాలన్నారు. అలాగే ఇతరులు కూడా యోగా చేసేట్లు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు....
News

చెక్కపై రామాయణ వృత్తాంతం

ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ప్రముఖ శిల్పకారుడు మందుగుల కనకలింగ వీరబ్రహ్మం 30 రోజుల పాటు కష్టపడి చెక్కపై 'శ్రీమద్ రామాయణ వృత్తాంతం' అందంగా తీర్చిదిద్దారు. ఈయన అనేక రకాల శిల్ప కళాఖండాలను గీస్తూ పట్టణంలో ఖ్యాతిగాంచారు. ఈ రామాయణ వృత్తాంతాన్ని పలువురు పట్టణ వాసులు చూసి ఈయనను ప్రశంసించారు. ఇటీవల ఈయనకు విశ్వకర్మ సంఘం వారు హైదరాబాద్లో లెజండరీ అవార్డు కూడా అందజేశారు....
1 1,437 1,438 1,439 1,440 1,441 3,070
Page 1439 of 3070