News

News

తిరుమలలో దళారుల ఏరివేతకు చర్యలు – టీటీడీ ఈవో

తిరుమల శ్రీవారి భక్తులను మోసగిస్తున్న దళారులను కనిపెట్టి ఎప్పటికప్పుడు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు జిల్లా ఎస్పీని కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం జిల్లా పోలీస్, టీటీడీ నిఘా...
ArticlesNews

త్రివర్ణ పతాక తపశ్శాలి పింగళి వెంకయ్య

( జూలై 4 - పింగళి వెంకయ్య వర్ధంతి ) అన్ని కళలకు ఆలవాలమై, ఎన్నో వందల సంవత్సరాల అద్భుతమైన నాగరికతతో కూడిన వైభవంతో విలసిల్లిన భరతఖండం, పరదేశీ రాజ్యకాంక్షకు బలై తన ప్రాభవాన్ని కోల్పోవడమే కాకుండా దాసీలుగా బతికే పరిస్థితికి...
ArticlesNews

అగ్గి పిడుగు అల్లూరి

(జూలై 4 - అల్లూరి సీతారామ రాజు జయంతి) బ్రిటిష్ పాలనలో వనవాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అన్యాయాలను చూసిన ఓ వ్యక్తి హృదయం రగిలిపోయింది. విల్లు, బాణాలు ఎక్కుపెట్టి రాంపా తిరుగుబాటు ప్రారంభించి బ్రిటిష్‌ వారి మూలాలను కదిలించాడు. అతనే వనవాసీల...
News

దొంగలు పశ్చాత్తాపం చెందారు..

ఒకసారి రామభక్తుడైన గోస్వామి తులసీదాసు రాత్రివేళ వాహ్యాళిగా నడచివెళ్తున్నాడు. కొందరు దొంగలు ఆయనను అడ్డగించి ‘ఎవరు నువ్వు?’ అనడిగారు. అందరమూ ఆ రాముని వారమే అన్న మానసిక భావనతో ‘నేను మీ వాడినే’ అని జవాబిచ్చాడు తులసీదాసు. అది విన్న ఆ...
News

ప్రపంచ రక్తదాతల దినోత్సవం

ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తదానం చేసే వారికి కృతజ్ఞతలు తెలియజేయడం, రక్తదానం పట్ల ప్రజలలో అవగాహన పెంపొదించి... ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించేలా ప్రోత్సహించడం, రక్తదానం వల్ల మన శరీరానికి కలిగే మేలును తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. రక్తంలోని గ్రూపులను కనుగొన్న ఆస్ట్రియా, అమెరికా దేశాల పౌరసత్వం కలిగిన జీవ శాస్త్రవేత్త, వైద్యులు కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతి 1868 జూన్ 14ను రక్తదాతల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది....
ArticlesNews

నేటి కాలానికి రామాయణ సందేశం

సుఖశాంతిమయ జీవితయాత్రకు చిత్తశుద్ధి- విజ్ఞాన సంవద (తపఃస్వాధ్యాయాలు) రెండూ అవసరమే. చిత్తశుద్ధితో కూడిన విద్యా సంస్కారం జీవిత వికాసానికి మూలకందమనే సందేశాన్ని ప్రబోధిస్తూ రామాయణం ప్రవృత్త మయింది. ఇలాంటి విద్యాసంపత్తి సద్గురు ప్రబోధం లేకుండా సిద్ధించదు. తపస్వి అయిన వాల్మీకి మహర్షికి...
News

రియాసీ తరహాలో పర్యాటకులపై మరిన్ని దాడులు చేస్తాం: పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ

జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో జూన్ 9న భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేసింది తామేనంటూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) అనే పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ టిఆర్ఎఫ్, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జిహాదిస్టు ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యబా...
ArticlesNews

పంచ సరోవరాలు

తీర్థ తీరాల్లో వెలసిన క్షేత్రాలకు చేసే యాత్రలనే తీర్ధయాత్రలంటారు. మన దేశంలో ఎన్నో జల వనరులున్నాయి. వాటిలో పంచ సరోవరాలు ప్రసిద్ధమైనవని పురాణాలు చెబుతున్నాయి. అవి మానస, పంపా, పుష్కర్, నారాయణ, బిందు అనే అయిదు. మానస సరోవరాన్నే బ్రహ్మ సరోవరమనీ...
1 1,435 1,436 1,437 1,438 1,439 3,070
Page 1437 of 3070