రాధా గోవిందస్వామికి.. పూర్వ వైభవం వచ్చేనా?
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో 184ఏళ్ల చరిత్ర కలిగిన మెళియాపుట్టి రాధాగోవింద(వేణుగోపాల) స్వామి అలయం ఎట్టకేలకు పురావస్తు, దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఎట్టకేలకు స్వామికి మంచి రోజులు వచ్చినట్టేనని చెప్పొచ్చు. ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు...






