News

ArticlesNews

రాధా గోవిందస్వామికి.. పూర్వ వైభవం వచ్చేనా?

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో 184ఏళ్ల చరిత్ర కలిగిన మెళియాపుట్టి రాధాగోవింద(వేణుగోపాల) స్వామి అలయం ఎట్టకేలకు పురావస్తు, దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఎట్టకేలకు స్వామికి మంచి రోజులు వచ్చినట్టేనని చెప్పొచ్చు. ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు...
ArticlesNews

ఏడు పాయల గంగ

సగరుని యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ బయల్దేరిన అతని అరవైవేల మంది పుత్రులు కపిలమహర్షి కోపానికి భస్మమయ్యారు. వారికి స్వర్గప్రాప్తి కలిగించేందుకు దివిలో ఉన్న గంగను భూమికి పంపమని కోరుతూ ఘోర తపస్సు చేశాడు భగీరథుడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. ఉధృతంగా ప్రవహించే...
ArticlesNews

శాంతిని బలవంతంగా ఎత్తుకుపోయి ఫాతిమాగా మార్చిన నజీర్

పాకిస్తాన్‌లో హిందూయువతిని ఎత్తుకుపోయి బలవంతంగా మతం మార్చిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో బాధితురాలి పేరు శాంతి. బలవంతంగా మతం మార్చి ఆమెను ఫాతిమాను చేసారు.2023 అక్టోబర్ చివరివారంలో శాంతిని కొంతమంది బలవంతంగా ఎత్తుకుపోయారు. కొన్నాళ్ళకు ఆమె ఒక...
News

రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రాజమహేంద్రవరం శ్రీరామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన సంచార వైద్యశాలలో నిర్వహించిన ప్రత్యేక వైద్యశిబిరంలో రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ తెలిపారు. మేనేజర్ స్వామీ రఘువీరనంద మహరాజ్, ఆఫీస్ ఇంధార్జి స్వామి వేదవిద్యానందమహరాజ్ పర్యవేక్షించారు. వైద్యులు గోలి వెంకట రామారావు, కస్తూరి సుబ్రమణ్యం, శ్రీకృష్ణ, టీవీ సుబ్బారావు, రాయుడు శ్రీనివాస్, సంపత్ కుమార్, జీఎస్ఎల్ డాక్టర్లు సేవలందిందారు. సుమారు 253 మందికి వైద్యం అందించినట్టు స్వామీజీ తెలిపారు. వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 65 మందిని పరీక్షించారు. అవసరమైన 30 మందికి కళ్లజోళ్లు అందజేశారు. ముగ్గురిని కంటి ఆపరేషన్లు నిమిత్తం వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆస్పత్రికి తరలించారు. క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, వలంటీర్లు...
News

మంచు యుగానికి నక్షత్ర ధూళే కారణం!

సౌర కుటుంబం 20 లక్షల సంవత్సరాల క్రితం దట్టమైన ధూళి మేఘం గుండా పయనించి ఉంటుందని, దానివల్ల భూమిని అతి శీతల వాతావరణం ఆవహించి ఉంటుందని అమెరికన్‌ పరిశోధకులు భావిస్తున్నారు. అప్పటి నుంచి 12,000 సంవత్సరాల క్రితం వరకూ భూమి తరచూ...
News

జ‌మ్మూ నుంచి వైష్ణ‌వోదేవికి హెలికాప్ట‌ర్ స‌ర్వీసులు.. జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభం

జ‌మ్మూ నుంచి త్రికూట ప‌ర్వతాల్లోని మాతా వైష్ణ‌వోదేవి క్షేత్రానికి జూన్ 18వ తేదీ నుంచి నేరుగా హెలికాప్ట‌ర్ సేవ‌ల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఎస్ఎంవీడీబీ ప్ర‌క‌టించింది. భ‌క్తుల‌కు ఉత్త‌మ సేవ‌లు అందించాలన్న ఉద్దేశంతో డైరెక్టుగా జ‌మ్మూ నుంచి భ‌వ‌న్ వ‌ర‌కు హెలికాప్ట‌ర్ స‌ర్వీసుల‌ను మొద‌లుపెట్టిన‌ట్లు...
News

బక్రీద్‌కు జంతువులను హింసిస్తే చర్యలు

వైయస్సార్ జిల్లాలో ఈ నెల 17వ తేదీ బక్రీద్‌ సందర్భంగా జంతువులను వధించినా లేక అక్రమంగా తరలించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా పశుసంవర్థశాఖ అధికారి డాక్టర శారదమ్మ హెచ్చరించారు. సోమవారం ఇక్కడ ఆమె మాట్లాడుతూ జంతు సంరక్షణ కేంద్రాలను జిల్లాస్థాయిలో,...
1 1,439 1,440 1,441 1,442 1,443 3,070
Page 1441 of 3070