News

News

భారత్ నుంచే కైలాస పర్వత దర్శనం…..సెప్టెంబరు 15 నుంచి అనుమతి

టిబెట్లో ఉన్న కైలాస పర్వతాన్ని భారత భూ భాగం నుంచే దర్శించే అవకాశం భక్తులకు కలగనుంది. ఉత్తరాఖండ్ పిథో రాగఢ్ జిల్లా వ్యాస్ వ్యాలీలో భూమికి 18,300 అడుగుల ఎత్తున ఉండే పాత లిపులేఖ్ పాస్ నుంచి కైలాస పర్వతం, ఓమ్...
News

పరిభ్రమణాన్ని పూర్తిచేసుకున్న ఆదిత్య-ఎల్1

సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి వ్యోమ నౌక ఆదిత్య-ఎల్1 మంగళవారం విజయ వంతంగా ఒక పరిభ్రమణను పూర్తిచేసుకుంది. సూర్యుడు-భూమి వ్యవస్థలోని ఎల్1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది. ఆదిత్య-ఎల్1ను గత ఏడాది సెప్టెంబరు 2న ప్రయోగించిన సంగతి...
News

అవాస్తవాలను నమ్మవద్దు: భక్తులకు టిటిడి విజ్ఞప్తి

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని టిటిడి కార్యనిర్వహణాధికారి శ్యామలారావు...
News

ప్రపంచంలోనే ప్రథమం.. ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీలో భగవద్గీత కోర్సు

ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఈ యూనివర్సిటీ భగవతన గీతా కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు ఈ మాసం నుంచే ''ఓడీఎల్'' మోడల్ లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కోర్సు చేయాలనుకునే వారు 12,600...
News

హిజాబ్‌ తర్వాత, శరీరం అసభ్యంగా కనిపించే దుస్తులపైనా నిషేధం

విద్యార్ధినులు కళాశాల ప్రాంగణంలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన ముంబై కాలేజీ, ఇప్పుడు కొత్త డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తోంది. టోర్న్ జీన్స్, టీషర్ట్‌లు, శరీరం అసభ్యంగా కనిపించే దుస్తులు ధరించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఎన్‌జి ఆచార్య...
ArticlesNews

హిందువులను నీచంగా దూషించిన చర్చి పాస్టర్

తమిళనాడులోని చర్చి ఆఫ్ సౌత్ ఇండియా పాస్టర్ హిందువులను తీవ్రంగా అవమానిస్తూ రెచ్చిపోయారు. హిందూ ధర్మంలోని అగ్రవర్ణాల వారు వారు గోమూత్రం తాగుతున్నారని, ఆవు పేడ తింటున్నారంటూ అవమానకరంగా ఆ పాస్టర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
News

హిందువు అందర్నీ ప్రేమిస్తాడు : అవధేశానంద గిరి మహారాజ్ స్వామీజీ

లోక్‌సభలో హిందుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన తప్పుడు వ్యాఖ్యలను హిందూ సమాజం తీవ్రంగా తప్పుబడుతోంది. ఇదే వ్యాఖ్యలపై స్వామీ అవధేశానంద గిరి మహారాజ్ తీవ్రంగా స్పందించారు. హిందువు అనేవాడు ప్రపంచం మొత్తాన్ని ప్రేమిస్తాడని, ప్రతిదానిలో దేవుడ్ని చూస్తాడని అన్నారు....
News

మతమార్పిడుల సమ్మేళనాలను ఆపకపోతే మెజారిటీ జనాభా ఏదో ఒకరోజు మైనారిటీలుగా మారతారు

మతమార్పిడులు జరిగే మతపరమైన సమావేశాలను ఆపకపోతే దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒకరోజు మైనారిటీలుగా మారతారని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. తాజాగా మతమార్పిడులను ఉద్దేశించి వెల్లడించిన తీర్పులో కోర్టు తన వ్యాఖ్యలను పై విధంగా చెప్పింది. ఉత్తరప్రదేశ్ లో మత మార్పిడి...
1 1,434 1,435 1,436 1,437 1,438 3,070
Page 1436 of 3070