భారత్ నుంచే కైలాస పర్వత దర్శనం…..సెప్టెంబరు 15 నుంచి అనుమతి
టిబెట్లో ఉన్న కైలాస పర్వతాన్ని భారత భూ భాగం నుంచే దర్శించే అవకాశం భక్తులకు కలగనుంది. ఉత్తరాఖండ్ పిథో రాగఢ్ జిల్లా వ్యాస్ వ్యాలీలో భూమికి 18,300 అడుగుల ఎత్తున ఉండే పాత లిపులేఖ్ పాస్ నుంచి కైలాస పర్వతం, ఓమ్...







