News

News

కైలాస యాత్రపై భారత్‌కు నేపాల్ అభ్యంతరం

కైలాస మానస సరోవర యాత్ర విషయంలో భారత్, నేపాల్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. యాత్ర కోసం ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ కనుమ మార్గాన్ని ఉపయోగించడాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ ప్రాంతం తమ భూభాగమని, తమ అనుమతి లేకుండా అక్కడ...
News

గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి

హైకోర్టు ఆదేశాల మేరకు గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కొలిశెట్టి శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. గోవులను రక్షించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లోని శ్రీత్రిశక్తి హనుమాన్‌ దేవాలయంలో ఆయన ఆమరణ నిరాహార దీక్ష...
News

సనాతన ధర్మంతో నైతిక విలువల పెంపు

సనాతన ధర్మంలోని నైతిక విలువలు ఆధునిక సమాజానికి అవసరమైన మానవీయ విలువలను అందిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ఏలూరు జిల్లా  ద్వారకాతిరుమల మండలంలో ఆయన  పలు కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. కోడిగూడెంలో విఘ్నేశ్వర ఆలయ శంకుస్థాపన, సీహెచ్‌ పోతేపల్లిలో...
News

1962 బెంగాల్ అల్లర్లపై నిషికాంత్ దుబే వ్యాఖ్యలు

1962లో బెంగాల్‌లో జరిగిన హింసాత్మక అల్లర్లపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదిక X లో చేసిన పోస్టులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దుబే పేర్కొన్న వివరాల ప్రకారం, 1962...
News

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దుకు జేసీ కమిటీ సిఫార్సు

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలేనికి చెందిన పాస్టర్‌ చింతాడ ఆనంద్‌ ఎస్సీ సర్టిఫికెట్‌ రద్దుచేయాలని సిఫార్సు చేస్తూ కలెక్టర్‌ వినోద్‌కుమార్‌కు జేసీ భావన నేతృత్వంలోని జిల్లా స్థాయి స్క్రూట్నీ కమిటీ నివేదిక అందజేసింది. ఆనంద్‌ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు...
News

మదర్సాల్లో బంధుప్రీతి, ఆర్థిక అవకతవకలు, నకిలీ అటెండెన్స్

యూపీ ప్రభుత్వంతో ఆర్థిక సాయం పొందుతున్న మదర్సాల పనితీరుపై పెద్ద వివాదమే రేగుతోంది. ఉపాధ్యాయుల నియామకాల్లో మోసాలు, నకిలీ అటెండెన్స్, పిల్లల హక్కుల ఉల్లంఘనలతో సహా అనేక అవకతవకలు జరుగుతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో ఆరోపించారు....
News

కోహినూర్‌ను భారత్‌కు తిరిగివ్వాలని బ్రిటన్ రాజును కోరుతా: న్యూయార్క్ మేయర్ మమ్దానీ

కోహినూర్ వజ్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు. భారతీయ మూలాలను కలిగిన...
News

విద్యాభారతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన ‘ఆచార్య ప్రశిక్షణ’ శిబిరం

నంద్యాల విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను 'ఆచార్యులు'గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏర్పాటు చేసిన 15 రోజుల 'ఆచార్య ప్రశిక్షణ' శిబిరం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా రంగ ప్రముఖులు విచ్చేసి ఆచార్యులకు దిశానిర్దేశం చేశారు....
1 12 13 14 15 16 2,888
Page 14 of 2888