News

News

జూలై 21న శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస్య దీక్ష…

తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పాన్ని జూలై 21న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సనాతన వైదిక ధర్మంలో చాతుర్మాస్య దీక్షలకు ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో ఆచార్య పురుషులు స్నాన, జప, హోమ, వ్రత,...
News

ప్రతీ రోజు రాముడ్ని దర్శించే వారికి ప్రత్యేక పాసులు ఇస్తాం : అయోధ్య ట్రస్ట్ ప్రకటన

అయోధ్య శ్రీరాముడి దర్శనాన్ని రోజూ దర్శించాలనుకునే వారికి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు శుభవార్త చెప్పింది. రోజూ శ్రీరాముడ్ని దర్శించాలనుకునే వారికి, సాధువులకు ప్రత్యేక పాసులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ పాసులు ఆరు నెలల పాటు చెల్లుతాయి. ఆరు నెలలు ముగియగానే.....
News

గోశాలకు పశువుల అప్పగింత

అక్రమంగా రవాణా అవుతున్న 5 ఆవులు, 2 గేదె దూడలను అమలాపురం పట్టణ ఎస్సై కిషోర్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక శ్రీ గౌతమ గో సంరక్షణ సమితి గోశాలకు అప్పగించారు. గత నెల 25వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో...
News

ఉత్తరాఖండ్ లోనూ కావడి మార్గం నిబంధనలు

ఉత్తర్‌ప్రదేశ్‌లో కావడి యాత్రా మార్గం వెంబడి ఉన్న హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్లపై వాటి యజమానుల పేర్లు, వివరాలు ప్రదర్శించాలంటూ ముజఫర్‌నగర్‌ జిల్లా అధికారులు జారీచేసిన ఉత్తర్వులను రాష్ట్రమంతటికీ వర్తింపజేయాలని శుక్రవారం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. శ్రావణమాసంలో శివభక్తులు ఉత్తరాఖండ్, బిహార్‌లకు...
News

భావితరాలకు భారతీయ శాస్త్ర విజ్ఞానం

భారతీయ సంస్కృత శాస్త్రాలలోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించడమే వర్సిటీ లక్ష్యంగా పనిచేస్తుందని వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. ‘కాళిదాసు సాహిత్యం, కావ్యం, సౌందర్యం–వైజ్ఞానికి వైభవం’ అను అంశంపై తిరుపతిలోని జాతీయ సంస్కృత వర్సిటీలో రెండురోజుల జాతీయ సదస్సు ప్రారంభంలో ముఖ్యఅతిథిగా ఆయన...
NewsProgramms

సద్గురు మలయాళ స్వామి సమతా కార్యాన్ని కొనసాగిస్తున్న సామాజిక సమరసత వేదిక

మోక్షానికి అర్హత: కులమా? గుణమా? పుస్తకావిష్కరణ సభ. "సృష్టిలోని సమస్త జీవరాశుల్లోకి మానవుడు శ్రేష్ఠమైన ప్రాణి. అందరి హృదయాల్లో భగవత్ స్వరూపం ఉంది. 'నేనెవరిని?' అని ప్రశ్న వేసుకుంటే ఇది కనుపిస్తుంది. అది శరీరంకన్నా భిన్నమైంది. దాన్ని దర్శించగలిగితే ప్రతి మనిషీ...
News

మహాత్ముడే మా దేవర

మహాత్మా గాంధీని దేవుడిగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించి పానకం, ప్రసాదాలు పంచిపెట్టిన అరుదైన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురంలో చోటుచేసుకుంది. 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గ్రామంలో గాంధమ్మ సంబరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రామాలయం ముందు...
News

ముస్లింల జనాభా పెరుగుదల జీవన్మరణ సమస్యగా మారింది: హిమంత

జనాభా సమీకరణాల్లో మార్పు అస్సాంలో అతిపెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘అస్సాంలో 1951లో ముస్లింల జనాభా 12 శాతం మాత్రమే. కానీ ఇప్పుడది 40 శాతానికి చేరుకుంది. నాకిది రాజకీయ సమస్య కాదు....
1 1,397 1,398 1,399 1,400 1,401 3,071
Page 1399 of 3071