News

News

ఏపీలో భారీ వర్షాలు.. దేవీపట్నంలో మునిగిన గండిపోచమ్మ ఆలయం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 10.2 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం...
News

బెజవాడ దుర్గమ్మకు శ్రీశైలం సారె సమర్పణ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం నుంచి ఆషాడ మాసం సందర్భంగా పవిత్ర సారేను సమర్పించారు. శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం నుంచి ఈవో డి.పెద్దిరాజు దంపతులు, ఆలయ అధికారులు ఈ...
ArticlesNews

రొట్టెలపై ఉమ్మివేసే ముస్లిం వ్యాపారిని శబరిమాతతో పోల్చిన సోనూసూద్ పైత్యం

సినీనటుడు సోనూసూద్ వివాదాస్పద ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఒక ముస్లిం వ్యాపారి తన ధాబాలో తయారు చేస్తున్న రొట్టెల మీద ఉమ్మి వేస్తున్న వీడియోను సమర్ధించే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో ఆ ముస్లిం వ్యాపారిని రామాయణంలోని శబరిమాతతో పోల్చాడు. సోనూసూద్...
News

ముందు “సూపర్‌మ్యాన్”, ఆ తర్వాత “దేవత”, “భగవాన్” ..

మనుష్యులు ముందుగా “సూపర్‌మ్యాన్” కావాలనుకుంటారని, ఆ తర్వాత “దేవత”, “భగవాన్” కావాలని కోరుకుంటారని, చివరిగా “విశ్వరూపం” కోసం కూడా ఆకాంక్షిస్తున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా.మోహన్ భగవత్ తెలిపారు. అయితే, మానవజాతి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజలు...
ArticlesNews

గురుపూజ అంటే సమర్పణే !

( జూలై 21 - గురుపూర్ణిమ ) భారతీయ జీవన విధానంలో విద్యార్జనకు చాలా పవిత్రత ఉంది. విద్యనేర్పే గురువు తనకున్న జ్ఞానాన్నంతా ధారపోస్తే తప్ప, శిష్యుడికి విద్య లభించేది కాదు. బాల్యావస్థలో ఉన్న శిష్యుడు ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి వెచ్చించాల్సినవి...
News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు.. గత కాంగ్రెస్ ఉత్తర్వులన్నీ రద్దు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించింది.ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంఘ్ కార్యకలాపాల్లో...
ArticlesNews

బంగ్లాదేశ్‌ ఘర్షణలు : 105కు పెరిగిన మృతుల సంఖ్య

ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్ల పద్ధతిని సంస్కరించాలంటూ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో మృతుల సంఖ్య 105కు పెరిగింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూ విధించింది. ఘర్షణలను పోలీసులు నియంత్రించలేకపోతుండడంతో మిలటరీ బలగాలను రంగంలోకి దింపింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధుల ఆందోళనలను...
1 1,396 1,397 1,398 1,399 1,400 3,071
Page 1398 of 3071