350 ఏళ్ల తర్వాత భారత్కు ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన రహస్య ఆయుధం ‘వాఘ్ నఖ్’ (పులి పంజా) 350 ఏళ్ల తర్వాత భారత్కు చేరింది. బుల్లెట్ప్రూఫ్ కవర్లో, భారీ సెక్యూరిటీ మధ్య దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భారత్కు తీసుకొచ్చింది. సతారాలోని ఛత్రపతి శివాజీ...







