News

News

350 ఏళ్ల తర్వాత భారత్‌కు ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఉపయోగించిన రహస్య ఆయుధం ‘వాఘ్‌ నఖ్‌’ (పులి పంజా) 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరింది. బుల్లెట్‌ప్రూఫ్‌ కవర్‌లో, భారీ సెక్యూరిటీ మధ్య దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకొచ్చింది. సతారాలోని ఛత్రపతి శివాజీ...
News

శ్రీవాణి ఆఫ్‌లైన్‌ కోటా కుదింపు…..రోజుకు వెయ్యి టికెట్లకే పరిమితం చేసిన టీటీడీ

తిరుమలలో జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను టీటీడీ కుదించింది. శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా 22వ తేదీ నుంచి శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వెయ్యికే పరిమితం చేస్తూ...
ArticlesNews

మొహర్రం ఊరేగింపు : పాలస్తీనా జెండాల ప్రదర్శనలు.. కేసులు నమోదు

మొహర్రం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందూ వ్యతిరేక సంఘటనలు నమోదయ్యాయి. బిహార్‌, యూపీ, కాశ్మీర్‌, గుజరాత్‌తో సహా వివిధ రాష్ట్రాలలో ఈ ఘటనలు జరిగాయి. గుజరాత్‌లోని వడోదరలో మొహర్రం సందర్భంగా ఛాందసులు పాలస్తీనా జెండాను ఎగరేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు...
ArticlesNews

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు మంగళ్ పాండే

( జూలై 19 - మంగళ్ పాండే జయంతి ) వేలాది విదేశీయుల్నిగడ గడ లాడించిన సైనికధీరుడతడు! కోట్లాది స్వదేశీయుల్నిసమరం వైపు నిలిపిన సాహసవీరుడతడు! స్వతంత్ర్యదేవి సాక్షాత్కారముకై ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అతడు! ఆంగ్ల అంధకారాన్ని పారద్రోలి దేశమంతా వెలుగులు నింపిన క్రాంతికారుడతడు!...
News

బస్సులో హిందూ మైనర్ బాలికను వేధించిన మౌల్వీ.. దాడి చేసి బుద్ది చెప్పిన ప్రయాణికులు

బస్సులో తన పక్కన కూర్చున్న ఓ మైనర్‌ బాలికను మౌల్వీ వేధించాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆయనపై దాడి చేసి, తగిన బుద్ధి చెప్పారు. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సులో ఓ మౌల్వీ ఈ వెకిలి వేషాలకి దిగాడు...
ArticlesNews

ప్రప్రథమ సనాతన ఉద్యమ సారధి గాజుల లక్ష్మీనరసు చెట్టి (1806-1868)

-డా. సుందర్ కొంపల్లి హైందవ సనాతన ధర్మ వ్యవస్థపై వలసవాదుల ఆధ్వర్యంలో సంస్థాగతంగా దాడి జరుగుతోందని పసిగట్టి, దానికి వ్యతిరేకంగా భారీస్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, నిర్వహించిన ఒక గొప్ప సాంస్కృతిక పురుషుడు సారధి గాజుల లక్ష్మీనరసు చెట్టి. వలసవాద ప్రభుత్వం...
News

భారత్ కోసం.. ‘పాక్ ఆర్మీ’ ఉగ్రవాద శిక్షణ

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు మరింతగా ప్రొత్సహించే విధంగా పొరుగునున్న దాయాది దేశం పాకిస్థాన్ వ్యవహరిస్తుంది. అందుకోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)లోని కోట్లి ప్రాంతంలో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో యువతకు పాకిస్థాన్ ఆర్మీ స్వయంగా శిక్షణ...
News

దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన… సోషల్ మీడియా లో ‘ట్రిపుల్ తలాక్’…!

దుబాయ్‌ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ సోషల్ మీడియా వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ దంపతులకు బిడ్డ పుట్టి రెండు...
1 1,399 1,400 1,401 1,402 1,403 3,071
Page 1401 of 3071