News

News

ల్యాండ్ జీహాద్, లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్న సోరెన్‌

గిరిజన ముఖ్యమంత్రిగా గిరిజనుల స్థితిగతులను పట్టించుకోవడానికి బదులు ‘ల్యాండ్ జీహాద్’, ‘లవ్ జీహాద్’లను జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. దీంతో భూములు, జనాభా మధ్య సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. వేలాది మంది చొరబాటుదారులు...
ArticlesNews

తినే ఆహారంలో షియాలు ఉమ్మేస్తారు.. యోగి ప్రభుత్వ నిర్ణయం మంచిదే: సున్నీ మహిళ

కన్వర్‌ యాత్ర సందర్భంగా హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్లపై వాటి యజమానుల పేర్లు, వివరాలు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపవాసంతో కావడి యాత్ర చేసే భక్తులు శుద్ధ శాకాహారం, సాత్వికాహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి వీలుగా ఈ ఆదేశాలిచ్చామని...
News

శ్రీమలయప్పస్వామికి గరుడ సేవ

గురు పౌర్ణమి పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి గరుడ వాహన సేవ జరిగింది. శ్రీమలయప్పస్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించారు. సేవలో పెద్దజీయర్‌ స్వామి, చిన్న జీయర్‌స్వామి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు....
News

ఇక ఉజ్జయినిలోని దుకాణాలకు నేమ్‌ప్లేట్లు తప్పనిసరి: మేయర్

కన్వర్ యాత్ర నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న దుకాణదారులు నేమ్‌ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. ఇప్పుడు అదే దాదిలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తాజాగా ఉజ్జయినిలోని హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై...
News

పాక్‌లో పెరిగిన హిందూ జనాభా

పాకిస్థాన్‌లో హిందువుల జనాభా 2017లో 35 లక్షలు కాగా 2023లో 38 లక్షలకు పెరిగిందని, పాక్‌లో అత్యధిక జన సంఖ్య గల మైనారిటీ వర్గం హిందువులేనని గతేడాది జన గణన తేల్చింది. నిరుడు పాకిస్థాన్‌ మొత్తం జనాభా 24,04,58,089 అని పాక్‌...
News

బారా షాహీద్ దర్గాకు రూ.5 కోట్లు

నెల్లూరు బారాషాహీద్ దర్గా అభివృద్ధికి రూ.5 కోట్ల గ్రాంట్‌ను సీఎం చంద్రబాబు మంజూరు చేశారు. అంతేకాదు, నెల్లూరు రొట్టెల పండుగను రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా, వైభవంగా నిర్వహిస్తామన్నారు. బారాషాహీద్ దర్గా వద్ద రొట్టెలు మార్చుకోవడం ద్వారా తమ కోర్కెలు నెరవేరతాయని,...
News

ఉగ్రవాదుల భరతం పట్టేందుకు రంగంలోకి 500 మంది పారా కమాండోలు

జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరుపుతోన్న దాడులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముష్కర మూకల దాడుల్లో పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నేళ్ల కిందట ఉగ్రవాదరహిత జోన్‌గా ప్రకటించిన జమ్మూలోనూ ఇటీవల వారి ఉనికి...
News

దగ్గరుండి మరీ ఉగ్రవాదులను భారత్ లోకి పంపిస్తున్న పాక్ ఆర్మీ

సరిహద్దులను కాపాడేందుకు భారత సైనికులు ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్న వేళ...పాకిస్థాన్ సైన్యం ఎంత దుష్ట ప్రణాళికను అమలు చేస్తోందో తాజాగా బట్టబయలైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు ఉగ్రవాదులను పాక్ సైనికులు దగ్గరుండి మరీ భారత్ లోకి పంపిస్తున్నారు....
1 1,394 1,395 1,396 1,397 1,398 3,071
Page 1396 of 3071