News

NewsProgramms

ప్రకృతిని పూజించిన సంఘమిత్ర చిన్నారులు.

"కంకర్ కంకర్ మే శివ శంకర్ హై" ప్రతి రాయిలో శంకరుడున్నాడు అంటూ పసి ప్రాయం నుండే ప్రకృతితో మమేకం చేస్తూ, నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో సంఘమిత్ర ఆవాసం చిన్నారులు స్వచ్చ భారత్ కార్యక్రమాలలో భాగంగా ప్రతి...
News

భగవద్గీత శ్లోకాల పఠనంలో గణపతి సచ్చిదానంద కృషి.. గిన్నిస్‌బుక్‌ రికార్డ్‌

అవధూత దత్తపీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూరులో అవధూత దత్త పీఠం 1966 లో స్థాపించారు. అంతర్జాతీయంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాంఘిక సంక్షేమ సంస్థగా పీఠం యోగా, ధ్యానం, సంగీత చికిత్స, సామాజిక సేవా కార్యక్రమాలతో మానవ జీవితాన్ని...
News

‘నిరాకారంతో అనుసంధానమే విగ్రహారాధన’

తప్పటడుగులతో స్తంభించిన ప్రపంచానికి భారతీయ సంప్రదాయాల నుంచి జ్ఞానం అవసరమని, భారతీయులకే సొంతమైన జ్ఞానం, భక్తి, క్రియ అనే త్రిగుణాల సంగమం ద్వారా ప్రపంచానికి మార్గం చూపగలమని ప.పూ.సర్ సంఘ్‌చాలక్ డా. మోహన్ భాగవత్ గారు స్పష్టం చేశారు. ప్రముఖ విద్యావేత్త,...
News

వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

లోక కల్యాణార్థం, భక్తజన శ్రేయస్సు, ధర్మప్రచారం నిమిత్తం ప్రతి పౌర్ణమి రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారని దుర్గగుడి ఈవో కేఎస్‌ రామరావు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఆదివారం ఉదయం 5.55 గంటలకు ఘాట్‌ రోడ్డులోని...
ArticlesNews

అలసట తీర్చుకునే ప్రాంతమే అలిపిరి

పూర్వం అలిపిరిని అడిపుళ అని పిలిచేవారు. అడి అంటే పాదం.. పుళ అంటే చింత చెట్టు అని అర్థం. పూర్వం పెద్ద చింత చెట్టు ఇక్కడ ఉండడంతో దీన్ని అలిపిరిగా పిలువబడింది. ఈ చెట్టు కిందే భక్తులు సేదతీరేవారు. ఇక్కడే తిరుమల...
ArticlesNews

త్రివర్ణ పతాకం ఆమోదానికి 77 ఏళ్ళు

భారత జాతీయ జెండా, త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించి నేటితో 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. భారతజాతి స్వాభిమానానికి, స్వాతంత్య్ర దీప్తికి, సమైక్యతా...
News

వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర

రామభక్త హనుమంతుడిని తలచుకుంటూ హనుమాన్‌ శోభాయాత్రను ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బైపాస్‌రోడ్డులోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన హనుమాన్‌ శోభాయాత్ర రవితేజ...
News

బంగ్లాదేశ్ నుంచి బాధితులొస్తే ఆశ్రయం కల్పిస్తామన్న మమత….రాష్ట్రాలకు ఆ అధికారం లేదన్న కేంద్రం

బంగ్లాదేశ్ అల్లర్లలో బాధితులైనవారు రాష్ట్రంలోకి వస్తే ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా ఈ విషయంలో వ్యవహరిస్తామని తెలిపారు. 'నేను బంగ్లాదేశ్ సార్వభౌమత్వం గురించి మాట్లా డటం లేదు. అది కేంద్రానికి...
1 1,392 1,393 1,394 1,395 1,396 3,071
Page 1394 of 3071