నదీ తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణంపై ప్రభావం: సుప్రీం
నదితీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పారబోయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పర్యావరణంతోపాటు జలచరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్ రిషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, శాశ్వత...







