ఏడు జ్యోతిర్లింగాల ప్రముఖ పుణ్య క్షేత్రాల యాత్ర
దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ... భారతీయ సంస్కృతిని తెలియజేసేలా రైల్వేశాఖ మరో "భారత్ గౌరవ్ పర్యాటక రైలు"ను ప్రారంభించింది. ఈ రైలులో ప్రయాణించి ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఉజ్జయిని, ద్వారకా, సోమనాథ్, పూణే, నాసిక్ ఔరంగాబాద్...







