అయోధ్య రామాలయ పూజారులు, సిబ్బంది జీతాలు పెంపు
శ్రీరామచంద్రస్వామి వారి జన్మస్థలమైన అయోధ్య భవ్య రామమందిరం ప్రారంభోత్సవం నుంచి భక్తులు తాకిడి పెరిగింది. రోజురోజుకు అంచనాలు మించి భక్తులు బాలరాముడిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిర ట్రస్ట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా రామాలయంలోని ప్రధాన అర్చకునితో...







