News

News

బంగ్లాదేశ్ హిందువుల‌ను కాపాడండి: ప్రీతి జింటా

నిర‌స‌న‌కారుల ఆందోళ‌న‌ల‌తో పొరుగు దేశం బంగ్లాదేశ్ ర‌ణ‌రంగాన్ని త‌ల‌పిస్తోంది. ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన ఆందోళ‌న‌లు ఆగ‌డం లేదు. మైనారిటీలే ల‌క్ష్యంగా దాడులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బంగ్లాలో అల్ల‌ర్ల‌పై న‌టి ప్రీతి...
News

భక్తి ఉద్యమ ప్రజ్వలుడు తులసీదాసు

(ఆగస్టు 11- తులసీదాసు జయంతి) కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్లీ ప్రజ్వరిల్లేట్లు చేసిన మహా భక్తుడు. అఖాడాల స్థాపన ద్వారా యువతలో పోరాట పటిమను రేకెత్తించాడు. ఆయనే హిందూ ఆధ్యాత్మిక గురువు తులసీదాసు. హిందూ క్యాలెండర్ ప్రకారం,...
News

నీటిలో నిలుచుని.. భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు

బంగ్లాదేశ్‌లో నూతనప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో ఉంటున్న పలు హిందూ కుటుంబాలకు చెందినవారు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌లో...
News

బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల పట్ల ఐరాస ఆందోళన

జాతి వ్యతిరేక దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, హింసను ప్రోత్సహించే వారిని అంగీకరించబోమని ఐక్యరాజ్య సమితి తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్‌లో హిందువులతోపాటు మైనారిటీలపై దాడులు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. వాటిని వెంటనే నివారించాలని సూచించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు వెంటనే అడ్డుకట్ట వేయాలని...
News

సత్యదేవునికి సువర్ణ ధ్వజ స్తంభం

అన్నవరం రత్నగిరిపై మరో అపురూప ఘట్టం ఆవిష్కృమైంది. సత్యదేవుని ఆలయంలో శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం నూతన సువర్ణ ధ్వజ స్తంభాన్ని వేద మంత్రాల నడుమ ప్రారంభించారు. నెల్లూరుకు చెందిన దాత కుటుంబ సభ్యులు రూ.మూడు కోట్లు వ్యయంతో ఈ స్తంభం...
News

చిట్టేడులో పురాతన శాసనం

తిరుపతి జిల్లా కోట మండలంలోని చిట్టేడు గ్రామంలో చిట్టేటమ్మ ఆలయానికి సంబంధించి మట్టిలో కూరుకుపోయిన 16 శతాబ్దం నాటి శాసనాన్ని శుక్రవారం గ్రామస్తులు వెలికితీశారు. గ్రామస్తుల వినతి మేరకు గూడూరు ఎస్‌కేఆర్‌ కళాశాల చరిత్ర అధ్యాపకులు గోవిందు సురేంద్ర, ప్రాచీన తెలుగు...
News

సీఏఏ పౌరసత్వానికి అవసరమైన పత్రాలివే : స్పష్టత ఇచ్చిన కేంద్రం

అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో వేధింపులు ఎదుర్కొంటున్న మైనార్టీలకు భారత పౌరసత్వం మంజూరుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద జారీ చేసిన నిబంధనల పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. దరఖాస్తుదారుల తల్లిదండ్రులు, తాతలు లేదా ముత్తాతల్లో ఎవరో ఒకరు ఆ...
News

పంద్రాగస్టు ముందు భారీ ఉగ్ర కుట్ర భగ్నం

స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పరారీలో ఉన్న ఓ ఐసిస్‌ ఉగ్రవాది ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దిల్లీలోని దరియాగంజ్‌కు చెందిన రిజ్వాన్‌ అబ్దుల్‌ హజీ అలీ ఐసిస్‌ పుణె మాడ్యూల్‌లో కీలక సభ్యుడిగా...
1 1,356 1,357 1,358 1,359 1,360 3,072
Page 1358 of 3072