News

News

మథురలో మసీదు కాంప్లెక్స్‌ సర్వేపై స్టే పొడిగింపు: సుప్రీంకోర్టు

మథురలోని షాహీ ఈద్గా మసీదు ప్రాంగణం, పక్కనే ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంపై కోర్టు పర్యవేక్షణలో సర్వే జరగాలన్న అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వుపై విధించిన స్టేని సుప్రీంకోర్టు.. నవంబరు వరకూ పొడిగించింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌...
News

ఆంగ్ల పత్రిక ”ఫ్రంట్ లైన్” కి షోకాజ్ నోటీసులిచ్చిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

ఇంగ్లీష్ పత్రిక ఫ్రంట్ లైన్ కి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షోకాజ్ నోటీసులను జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ నెల సంచికలో ఆ పత్రిక భారత దేశ మ్యాప్ ను తప్పుగా చూపించింది. ఈ విషయాన్ని ప్రెస్...
News

బెంగాల్‌ సరిహద్దుల్లో వేల మంది బంగ్లాదేశీయులు… అత్యధికులు హిందువులే

హింసాకాండతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వేలాది బంగ్లాదేశీయులను బీఎస్‌ఎఫ్‌ బలగాలు సరిహద్దులో అడ్డుకుంటున్నాయి. వీరిలో అత్యధికులు హిందువులు కావడం గమనార్హం. గత సోమవారం ఆ దేశప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసినప్పటి నుంచి...
ArticlesNews

హిమాలయాలు… శివతత్త్వం

ప్రాచీన కాలం నుంచి ఎందరో అవతార పురుషులకు, యోగులకు, ఋషులకు, సాధుసంతులకు సత్యాన్వేషణ కోసం సాగించే తపస్సు కోసం హిమాలయాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆ హిమాలయాల ప్రాశస్త్యం గురించి ఇలా వివరించారు: ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్న...
News

ఇరాక్ లో బాలికల వివాహ వయసు 9 ఏళ్లే! పార్లమెంట్ లో అనాగరిక బిల్లు

బాలికల వివాహ వయసును తొమ్మిదేళ్లకు తగ్గించాలని ప్రతిపాదిస్తూ ఇరాక్‌ ప్రభుత్వం ఒక బిల్లును తీసుకొచ్చింది. 1959 పర్సనల్‌ స్టేటస్‌ లా ప్రకారం ప్రస్తుతం వివాహానికి చట్టబద్ధమైన వయసు 18సంవత్సరాలుగా వుంది. దీన్ని తొమ్మిదేళ్లకు తగ్గించనున్నారు. ఈ అనాగరిక, వివాదాస్పద బిల్లుపై మానవ...
News

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ హిందూ జాగరణ్ మంచ్ నిరసన

బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, అక్కడి రాజకీయ అశాంతిని నిరసిస్తూ బంగ్లాదేశ్ లోని హైకమిషన్ ముందు హిందూ జాగరణ్ మంచ్ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచిన తర్వాత అక్కడి మైనారిటీలపై...
News

త్రివర్ణ పతాకాన్ని దగ్ధం చేస్తాం…. ఖలిస్తానీ వేర్పాటువాది పన్నూన్‌ అనుచిత వ్యాఖ్యలు

ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ మరోసారి రెచ్చిపోయారు. వాషింగ్టన్‌ డీసీ నుంచి మెల్‌బోర్న్‌ వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని దహనం చేయబోతున్నామని హెచ్చరించారు. భారత్‌లో పంజాబ్‌ భాగం కానందున, ఆగస్టు 15న...
News

హర్యానాలో ‘‘గుడ్ మార్నింగ్ బదులు జై హింద్’’

హ‌ర్యానా స‌ర్కార్ కీల‌క ఉత్తర్వులు జారీ చేసింది. ఆగ‌స్టు 15 నుంచి అన్ని పాఠ‌శాల‌ల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు గుడ్ మార్నింగ్ బ‌దులుగా జైహింద్ అని నినదించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యాశాఖ ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో దేశ‌భ‌క్తి, ఐక్య‌త‌ను పెంపొందించే...
1 1,357 1,358 1,359 1,360 1,361 3,072
Page 1359 of 3072