News

News

‘ముస్లిములుగా మారిపోండి లేదా చచ్చిపోండి’

అమెరికాలో నివసిస్తున్న ఇస్లామిక్ మతగురువు అబూ నాజమ్ ఫెర్నాండో బిన్ అల్ ఇస్కందర్, బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండతో సంబరాలు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌లోని ముస్లిములు హిందువులపై దాడులు కొనసాగించాలని, దేవాలయాలను నేలమట్టం చేసేయాలనీ పిలుపునిచ్చాడు. అంతేకాదు, బంగ్లాదేశ్‌లోని ముస్లిములు హనాఫీలు కాబట్టి అక్కడి...
News

12న దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత: ఫోర్డా

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కళాశాలలో జూనియర్‌ వైద్యురాలి దారుణ హత్యపై రెసిడెంట్‌ డాక్టర్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా (ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌)...
News

కిలిమంజారోపై భారీ మువ్వన్నెల పతాక

మరో నాలుగు రోజుల్లో జరగనున్న భారత 78వ స్వాతంత్య్రదిన వేడుకల నేపథ్యంలో ఆఫ్రికా ఖండంలోని ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోపై గల ఉహూరు శిఖరంపై 7,800 చదరపు అడుగుల భారీ మువ్వన్నెల పతాక అలరించింది. శనివారం ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని...
News

జనగణమన గానంతో గిన్నిస్‌ రికార్డు

ప్రముఖ సంగీత స్వరకర్త, మూడు గ్రామీ అవార్డుల విజేత రికీకేజ్‌ ఒడిశాకు చెందిన కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (కేఐఎస్‌ఎస్‌)తో కలిసి ‘లార్జెస్ట్‌ సింగింగ్‌ లెసన్‌’ పేరిట భారత జాతీయగీతం జనగణమన గానంతో గిన్నిస్‌ రికార్డు సాధించారు. గతేడాది లండన్‌లోనూ...
News

ముర్ముకు తిమోర్‌-లెస్ట్‌ అత్యున్నత పౌర పురస్కారం

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిమోర్‌-లెస్ట్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్‌ - కాలర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌’ అందుకొన్నారు. తిమోర్‌-లెస్ట్‌ అధ్యక్షుడు రామోస్‌ హోర్తా ఈ అవార్డును ముర్ముకు అందజేశారు. ప్రజాసేవతోపాటు విద్య, సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత రంగాల్లో...
News

బంగ్లాదేశ్‌లో సంఘటితం అవుతున్న మైనార్టీలు..రోడ్లపై నిరసనలు

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందువులు ఆందోళనలు ప్రారంభించారు. మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు సంఘీభావంగా వీధుల్లోకి వస్తున్నారు. తాము ఇక్కడే పుట్టామని, ఇక్కడే చనిపోతామని, ఈ దేశాన్ని విడిచిపెట్టేది లేదంటూ మైనార్టీ...
News

హనుమాన్ భక్తుడిగా మారిన ముస్లిం..సనాతన ధర్మంపై విశ్వాసం

సనాతన ధర్మం అంటే మీరు ఏదో ఒక విషయాన్ని నమ్మాలి. లేకపోతే మరణిస్తారు అని కాదు. అది అలాంటి సంస్కృతి కాదు. అందుకే, సనాతన ధర్మం విశిష్టతను తెలుసుకుంటే, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు ఆ ధర్మంలో తప్పకుండా...
News

‘దత్తాజీ దిదోల్కర్ సంస్థాగత నైపుణ్యం అద్భుతం’: డాక్టర్. మోహన్ భాగవత్ జీ

కాలం మారుతున్నప్పటికీ ఆలోచనల్లో స్థిరత్వం గోచరించినప్పుడే సమాజం మనకు బాసటగా నిలుస్తుందని పరమ పూజనీయ సర్ సంఘ్‌చాలక్ డాక్టర్. మోహన్ భాగవత్ గారు స్పష్టం చేశారు. విలువలు అనేవి వాటంతట అవే చొప్పించబడవని, ప్రజాదరణ లేదా వనరులు సైతం ఇందుకు దోహదం...
1 1,354 1,355 1,356 1,357 1,358 3,072
Page 1356 of 3072