News

News

చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలి

అనంతపురం జిల్లాలోని చారిత్రక సంపదను పరిరక్షించుకోవాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. ఆదిమూర్తినగర్‌లోని పురావస్తు ప్రదర్శనశాలను ఆదివారం కలెక్టర్‌ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామ, మండల, మున్సిపల్‌ ఏరియాలు, పొలాలు, నదీ ప్రదేశాల్లోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాతి విగ్రహాలు,...
News

ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాక్‌: కశ్మీర్‌ ఎల్‌జీ

జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్‌లోకి ఎగదోస్తోందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) మనోజ్‌ సిన్హా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఉగ్ర ఘటనలు కలవరపెడుతున్నాయి. తాజాగా అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు...
News

కావడి భుజాన పెట్టి.. నగరమంతా చుట్టి..

విశాఖపట్నం నగరంలోని మార్వాడీలంతా కాషాయ వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. మార్వాడీ యువ మంచ్‌ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు తమ కుటుంబ సభ్యులతో మాధవధార శివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇక్కడ...
News

‘అరుణాచలం ఆలయంపై కోర్టు తీర్పును డిఎంకె ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది’

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం ముందు దుకాణాలు నిర్మిస్తుండడంపై తమిళనాడులోని దేవాలయాల పరిరక్షణ కార్యకర్త, ఇండిక్ కలెక్టివ్ ట్రస్ట్ అధ్యక్షుడు టిఆర్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తమిళనాడు దేవదాయశాఖ ఇచ్చిన హామీని ఉల్లంఘించి...
News

ఆగస్టు 13వ తేదీ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు

శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 13వ తేదీ తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. త‌రిగొండ‌లో… వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 13వ...
News

ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను భారత్ తీసుకొచ్చిన ఎన్ఐఎ

ఉగ్రవాదంపై పోరులో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి ఖలిస్తానీ ఉగ్రవాది తర్సేమ్‌సింగ్‌ను విజయవంతంగా మన దేశానికి తీసుకొచ్చింది. పేరుమోసిన ఉగ్రవాదులు లఖ్బీర్‌సింగ్ లండా, హర్వీందర్ సంధూల సన్నిహితుడు, కరడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది అయిన...
News

మా దేశంలో సంక్షోభానికి కారణం అమెరికాయే: షేక్ హసీనా

బంగ్లాదేశ్‌ సంక్షోభం వెనుక అమెరికా హస్తముందని ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా ఆరోపించారు. సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమకు అప్పగించాలన్న అమెరికా కోరికను తీర్చనందుకే అగ్రరాజ్యం ఈ కుట్రకు పాల్పడిందని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో పేరు చెప్పకుండా ఒక...
News

అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీ స్నాతకోత్సవంలో ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం

భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల ప్రచారం చాపకిందనీరులా వ్యాపిస్తోంది. ఐఐటీ మద్రాస్, అశోకా విశ్వవిద్యాలయాల తర్వాత తాజాగా అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీలో విద్యార్ధులు పాలస్తీనా జెండాలు ధరించి పాల్గొన్నారు. గత ఆదివారం అంటే ఆగస్టు 4న అజీమ్ ప్రేమ్‌జీ...
1 1,352 1,353 1,354 1,355 1,356 3,072
Page 1354 of 3072