స్వాతంత్య్రోద్యమ వీరుడు బోనంగి పండు పడాల్
( ఆగస్టు 13 - బోనంగి పండు పడాల్ జయంతి ) బ్రిటిష్ నిరంకుశ పాలనలో గిరిజనులు అనుభవిస్తున్న దయనీయ స్థితిని తొలగించి, వారి జీవితాలలో వికాస అభ్యుదయాలు కలిగించడానికి అల్లూరి సీతా రామరాజు మన్యంలో గొప్ప విప్లవం నడిపారు. దీనిలో...







