News

ArticlesNews

తిరుమలలో వ్యాపారం కాదు… ధార్మికత్వం ముఖ్యం!

-డాక్టర్‌ దాసరి శ్రీనివాసులు, మాజీ ఐఎఎస్‌ అధికారి. తిరుపతి కొండ, తిరుపతి గుండు, తిరుపతి లడ్డూ భక్తులపాలిట వరప్రసాదాలు. గోవిందా… గోవిందా… గోవిందా..! నామస్మరణం భక్తి పారవశ్యానికి పరాకాష్ట.మానవ తప్పిదాలకు పుణ్యక్షేత్రాన్ని వేదికగా చేసుకుని రాజకీయ కక్షల్ని, కార్పణ్యాల్ని బహిరంగంగా చర్చించుకోవడం,...
ArticlesNews

ఆలయాలను ప్రభుత్వం పరిధిలోనుంచి తొలగించి సామాజికం చేయాలి : విహెచ్‌పి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం అపవిత్రం కావడంపై మనస్తాపానికి గురైన విశ్వహిందూ పరిషత్, దేవాలయాలను ప్రభుత్వపరం కాకుండా సామాజికీకరించాలని కోరింది. విహెచ్‌పి కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ తిరుమల ఉదంతంపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరిపి దోషులను...
News

స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని ఖండిస్తున్నాం : చక్రపాణి మహారాజ్

కాలిఫోర్నియాలోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్ విధ్వంసాన్ని హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ తీవ్రంగా ఖండించారు. పది రోజుల లోపే మళ్లీ దాడి జరిగిందని, ఇది మొత్తం హిందువులపై జరిగిన దాడి అని, వివిధ ప్రాంతాల్లోనూ హిందూ దేవాలయాలపై దాడులు...
News

కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య

అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేశారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలోని శ్రీ స్వామినారాయణ మందిరం పై ఈ...
News

మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి

మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. రెండు వారాల వ్యవధిలోనే ఆలయంపై రెండోసారి దాడి జరిగిందని స్థానికులు ప్రకటించారు. ఆలయం...
News

దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా

బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని సూచించారు. దేశంలో వక్ఫ్ బోర్డు అనేది ఒకటి వుందని, అలాగే దేశంలోని హిందువులకు...
News

భక్తులలో భగవంతుని దర్శిస్తూ సేవలందించండి – ⁠అదనపు ఈవో

టీటీడీ ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల ఆస్థాన మండపంలో మంగళవారం జరిగిన బ్రహ్మోత్సవాల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆలయ, వసతి విభాగాల...
News

రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు

రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్ళు, ఇనుపరాడ్లు, సిమెంట్ ఇటుకలు పెట్టి ప్రమాదాలు జరపాలనే ఘటనల...
1 1,323 1,324 1,325 1,326 1,327 3,072
Page 1325 of 3072